రాజధాని అమరావతిలోని వెంకటపాలెం శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో తిరుమల తిరుపతి దేవస్ధానం నిర్వహించిన శ్రీనివాస కళ్యాణోత్సవంలో ఏపీ సీఎం చంద్రబాబు దంపతులు పాల్గొన్నారు. ఈ వేడుకలో…
Browsing: హెడ్ లైన్స్
పారిశుద్ధ్యం, స్వచ్ఛత పట్ల ప్రజల్లో మార్పు రావాలని ఏపీ విద్యా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ అన్నారు. “స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర” కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ప్రజల్లో చైతన్యం…
మంగళగిరి అభివృద్ధి కోసం అందరం కష్టపడతామని, ప్రజలకు ఇచ్చిన హామీలను పద్ధతిప్రకారం నెరవేరుస్తామని ఏపీ విద్యా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ అన్నారు. ఈమేరకు ఆయన…
ఓబుళాపురం మైనింగ్ కంపెనీ కేసులో సీజ్ చేసిన 53 కిలోల బంగారు నగలను తమకు అప్పగించాలని గాలి జనార్దన రెడ్డి చేసిన విజ్ఞప్తిని తెలంగాణ హైకోర్టు తోసిపుచ్చింది.అలాగే,…
డీ లిమిటేషన్ ద్వారా సౌత్ స్టేట్స్ పై నిజంగా బీజేపీది ప్రతికారమేనని ఏపీసీసీ చీఫ్ షర్మిల ఆరోపించారు. దక్షిణాది రాష్ట్రాల్లో తన ప్రభావం లేనందుకే ఈ కక్ష్య…
గుంటూరుకు చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త, ట్రిపుల్ ఎక్స్ సోప్స్ అధినేత అరుణాచలం మాణిక్యవేల్ (77) నిన్న సాయంత్రం కన్నుమూశారు.కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన గుంటూరులోని ఓ ప్రైవేటు…
విజయనగరం జిల్లా, బొబ్బిలి మండలం, పెంట జెడ్పీ హైస్కూల్ హెడ్మాస్టర్ చింత రమణ గారు పిల్లల విద్యా పురోగతి అంతంతమాత్రంగా ఉందని, చెప్పిన మాట వినడంలేదని….విద్యార్థులను దండించకుండా,…
సినీ నటుడు,మాజీ వైసీపీ నేత పోసాని కృష్ణమురళికి మరో షాక్ తగిలింది.డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్,మంత్రి నారా లోకేష్ గురించి అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో గుంటూరు…
ఆంధ్రప్రదేశ్ లో గిరిజనులు పండించే అరకు కాఫీని మరింత ప్రోత్సహించే దిశగా కూటమి ప్రభుత్వం కీలక చొరవ తీసుకుంది. ఈ నేపథ్యంలో లోక్ సభ స్పీకర్ ఓం…
అధికారంలో వచ్చిన వెంటనే అంగన్వాడీలకు న్యాయం చేస్తామని హామీలు ఇచ్చిన కూటమి ప్రభుత్వం… ఇప్పుడు వారికి తీరని అన్యాయం చేస్తుందని మాట తప్పి మోసం చేయడం అంటే…
