ఇప్పటివరకు మూడో శనివారం మాత్రమే ఉన్న నో బ్యాగ్ డేని వచ్చే విద్యా సంవత్సరం నుండి ప్రతి శనివారం అమలుచేస్తామని ఏపీ విద్యా శాఖ మంత్రి నారా…
Browsing: హెడ్ లైన్స్
విశాఖ స్టేడియం లో మౌలిక వసతులు కేవలం రెండు నెలల్లో ఆధునికీకరణ జరిగిందని విజయవాడ ఎంపీ,ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు కేశినేని శివనాథ్ తెలిపారు. ఈ నెలలో…
ప్రముఖ సినీ నటుడు పోసాని కృష్ణమురళికి గుంటూరు కోర్టు బెయిల్ మంజూరు చేసింది.సీఐడీ నమోదు చేసిన కేసులో ఆయనకు ఈ ఊరట లభించింది.పోసాని బెయిల్ పిటిషన్పై కోర్టు…
విశాఖపట్నం మహా నగరపాలక సంస్థ కొత్త మాస్టర్ ప్లాన్ నాలుగు నెలల్లో తయారు చేస్తామని మంత్రి నారాయణ తెలిపారు. ఈ మాస్టర్ ప్లాన్ పై సచివాలయంలో అధికారులు,…
ఏపీ మైనారిటీ శాఖ మంత్రి ఎన్ఎండీ ఫరూఖ్ కు సతీమణి కన్నుమూశారు. ఆయన భార్య షహనాజ్ హైదరాబాదులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.…
ఏపీ సీఎం చంద్రబాబు నేడు కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఈరోజు ఆయన మనుమడు నారా దేవాంశ్ పుట్టిన రోజు సందర్భంగా తిరుమల చేరుకుని స్వామి…
వేసవి ఎండలతో అల్లాడుతున్న ఏపీ ప్రజలకు వాతావరణశాఖ చల్లని వార్త చెప్పింది. రేపటి నుండి మూడు రోజులపాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు పడతాయని తెలిపింది. తేలికపాటి…
తెలంగాణ రాష్ట్రంలో మే నెలలో జరగనున్న మిస్ వరల్డ్ పోటీలు రాష్ట్ర సంస్కృతిని ప్రతిబింబించేలా నిర్వహించనున్నట్లు పర్యాటక శాఖ కార్యదర్శి స్మితా సబర్వాల్ తెలిపారు.తెలంగాణకు 2,500 ఏళ్ల…
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో కలసి పనిచేయడం పై ప్రపంచ టెక్నాలజీ దిగ్గజం మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ హార్షం వ్యక్తం చేశారు. తాజాగా జరిగిన ఒప్పందాలపై ఆయన ‘ఎక్స్’…
యునైటెడ్ కింగ్ డం పార్లమెంట్ నుండి జీవిత సాఫల్య పురస్కారం అన్నయ్య చిరంజీవి కీర్తిని మరింత పెంచనుందని ఆయన సోదరుడు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్…