Browsing: హెడ్ లైన్స్

పర్యావరణహితమైన వాహనాల వినియోగం పెరగాల్సిన అవసరం ఎంతైనా ఉందని డిప్యూటీ సీఎం పవన్ అన్నారు . కాలుష్యాన్ని గణనీయంగా తగ్గించడంపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రత్యేక దృష్టిపెట్టారని…

ఏళ్ల తరబడి కేసులు పెండింగ్ లో ఉంచడానికి కారణాలు, ఎన్ని కేసులు పెండింగ్ లో ఉన్నాయో వాటి వివరాలపై నివేదిక సిద్ధం చేయాలని, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, అటవీ…

విశాఖ స్టీల్ ప్లాంట్ కు రూ.11,440 కోట్లు ప్యాకేజీ ప్రకటిస్తూ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈమేరకు కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్ ప్రకటన…

విశాఖ స్టీల్ ప్లాంట్ కు రూ.11,440 కోట్లు ప్యాకేజీ ప్రకటిస్తూ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈమేరకు కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్ ప్రకటన విడుదల చేశారు.…

ఎన్నికల్లో సూపర్ సిక్స్ అంటూ ఆర్భాటం చేసిన బాబు అమలుకొచ్చేసరికి ఆదాయం పెరిగితేనే అంటూ మడతపేచి పెట్టారని చంద్రబాబు ప్రభుత్వం పై ఏపీసీసీ చీఫ్ షర్మిల విమర్శలు…

ఏపీ మాజీ సీఎం వైసీపీ అధినేత జగన్ కుమార్తె వర్షారెడ్డి లండన్ లోని ప్రతిష్ఠాత్మక కింగ్స్ కాలేజ్ నుండి ఎంఎస్సీ ఫైనాన్స్ పట్టా అందుకున్నారు. ఈ సందర్భంగా…

ఇస్రో నిర్వహించిన పరీక్షలో ఆలిండియా 9 ర్యాంకు సాధించి సైంటిస్ట్‌గా ఎంపికైన తెలుగు యువకుడు జడగం రమేష్ అనే యువకుడిని ఏపీ సీఎం చంద్రబాబు అభినందించారు. డ్రైవర్‌గా…

ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన రేపు కేబినెట్ సమావేశం జరగనుంది. రేపు ఉదయం 11 గంటలకు ఈ భేటీ ప్రారంభంకానుంది. ఈ భేటీలో పలు కీలక నిర్ణయాలు…

రూ.14లక్షల కోట్ల అప్పు ఉన్నా గత ప్రభుత్వం ఎగ్గొట్టిన బిల్లులను సంక్రాంతి కానుకగా సీఎం చంద్రబాబు విడుదల చేశారని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. ఆ బకాయిల…

మకర సంక్రాంతి సందర్భంగా రాష్ట్ర ప్రజలకు ఏపీ సీఎం చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు. ఈమేరకు సోషల్ మీడియా ‘ఎక్స్’ లో పోస్ట్ చేశారు. తెలుగు వారికి విశిష్టమైన…