రిపబ్లిక్ డే పురస్కరించుకుని కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక ‘పద్మ’ పురస్కారాలను ప్రకటించింది. వివిధ రంగాల్లో విశేష సేవలు అందించినవారిని ఈ పురస్కారాలకు ఎంపిక చేసింది. ఏడుగురిని పద్మ…
Browsing: హెడ్ లైన్స్
రాజకీయాల్లోకి వీడ్కోలు పలుకుతున్నట్లు నిన్న తెలిపిన వైసీపీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి నేడు ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ ను కలిసి తన రాజీనామా సమర్పించారు.…
ఎన్నికల్లో ఓటర్ల భాగస్వామ్యాన్ని పెంచడం, కొత్త ఓటర్లను గుర్తించడం, ఓటర్లకు ఎన్నికల గురించి అవగాహన కల్పించడమే ప్రధానోద్దేశంగా జనవరి 25న ప్రతియేటా జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని దేశం…
గుంటూరు జిల్లా మంగళగిరి మండలం, ఆత్మకూరు గ్రామంలోని అక్షయపాత్ర ఫౌండేషన్ వారి సెంట్రలైజ్డ్ కిచెన్ ను ఏపీ సీఎం చంద్రబాబు సతీమణి, ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ నారా…
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి టెండర్ల ప్రక్రియను ఈనెలాఖరులోపు పూర్తిచేసి వచ్చే నెల రెండోవారంలో పనులు ప్రారంభించనున్నట్లు పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ మంత్రి పి.నారాయణ తెలిపారు. మూడేళ్లలో అమరావతి నిర్మాణం…
అటవీ శాఖలో సమూల సంస్కరణలకు డిప్యూటీ సీఎం, అటవీ పర్యావరణ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ దృష్టి సారించారు.గత ఆరు నెలలుగా పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలపై…
అదానీతో మీకు కూడా రహస్య అజెండా లేకపోతే, రాష్ట్ర ప్రజల శ్రేయస్సు మీకు ముఖ్యం అనుకుంటే, లక్ష కోట్ల రూపాయలు భారం పడే అదానీ విద్యుత్ ఒప్పందాలను…
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ఫిబ్రవరి 6న జరగనుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన 6వ తేదీ ఉదయం 11 గంటలకు క్యాబినెట్ భేటీ జరగనున్నట్లు రాష్ట్ర…
విశాఖ ఉక్కు – ఆంధ్రుల హక్కు ” అనే నినాదానికి జీవం పోస్తూ ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోడీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం రూ.11,440 కోట్ల ప్రత్యేక ప్యాకేజీ…
ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు కొత్తగా ఇద్దరు అడిషనల్ జడ్జిలను నియమించారు. ఏపీ హైకోర్టు అదనపు న్యాయమూర్తులుగా అవధానం హరిహరనాథ శర్మ, డాక్టర్ యడవల్లి లక్ష్మణరావులను నియమిస్తూ రాష్ట్రపతి ద్రౌపది…