పల్లె సౌభాగ్యమే దేశ సౌభాగ్యం, ఆనందాలు, సిరి సంపదలతో పల్లెలు సుభిక్షంగా శోభిల్లాలని డిప్యూటీ సీఎం, పంచాయితీ రాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. సూర్య…
Browsing: హెడ్ లైన్స్
ప్రధాని మోడీ నేతృత్వంలోని ఏపీ సీఎం చంద్రబాబు నాయకత్వంలో ఎన్డీఏ కూటమి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత తాను స్వయంగా నిర్వహిస్తున్న పంచాయితీ రాజ్ శాఖ…
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా త్వరలోనే నైపుణ్య గణన కార్యక్రమానికి శ్రీకారం చుట్టాలని మంత్రి నారా లోకేష్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. దేశం లోనే తొలిసారిగా చేపట్టనున్న…
రాష్ట్రంలో 20 లక్షల ఉద్యోగాల కల్పనపై ఏర్పాటుచేసిన మంత్రుల ఉపసంఘం తొలి సమావేశంలో మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చిన విధంగా ప్రభుత్వ,…
హైదరాబాద్ నుండి ఏలూరు, కాకినాడ, రాజమహేంద్రవరం, విశాఖపట్నం తదితర ప్రాంతాలకు వెళ్లే వారి ప్రయాణం సమయం కొంతమేరకు తగ్గనుంది. హైదరాబాద్ నుండి వస్తున్న వాహనాలను నిన్నటి నుండి…
నిన్న రాత్రి బైరాగిపట్టెడలోని పద్మావతి పార్కు వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల పంపిణీ కేంద్రం వద్ద జరిగిన తొక్కిసలాటలో భక్తులు ప్రాణాలు కోల్పోవడంతో, ఈరోజు మధ్యాహ్నం ఆ…
తిరుపతిలో జరిగిన తొక్కిసలాట ఘటనపై ఏపీసీసీ చీఫ్ షర్మిల స్పందించారు. లక్షలాది మంది భక్తులు వస్తారని తెలిసి కూడా కనీస ఏర్పాట్లు చేయకపోవడం పాలన యంత్రాంగం వైఫల్యానికి…
ఏపీ ప్రభుత్వం తిరుపతిలో గత రాత్రి జరిగిన తొక్కిసలాట ఘటనలో మృతిచెందిన వారి కుటుంబాలకు ఎక్స్ గ్రేషియా ప్రకటించింది. ఒక్కో కుటుంబానికి రూ.25 లక్షల పరిహారం ఇవ్వనున్నట్లు…
వైకుంఠ ద్వార సర్వదర్శనం టోకెన్ల జారీ నేపథ్యంలో టోకెన్ల కోసం భక్తులు భారీగా రావడంతో తీవ్ర తోపులాట చోటుచేసుకుంది. దీంతో ఈ ఘటనలో ఆరుగురు భక్తులు మృతి…
ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ విద్యా మండలి, పత్రికా ప్రకటన చేసింది.ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షలు రద్దు చేసినట్లు ప్రకటించలేదు. దీనిపై బోర్డు ఎటువంటి నిర్ణయం ఇంకా తీసుకోలేదని పేర్కొంది.…