ప్రపంచంలోనే అతి పెద్ద ఆధ్యాత్మిక వేడుకైన ‘మహాకుంభమేళా’ నిన్నటితో ముగిసింది. జనవరి 13 నుండి ఫిబ్రవరి 26 వరకు జరిగిన ఈ మహా కుంభమేళా ఇంత భారీ…
Browsing: జాతీయం & అంతర్జాతీయం
దక్షిణాది రాష్ట్రాల్లో పార్లమెంటు నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా సీట్లు తగ్గుతాయనే ప్రచారానికి తెర పడే విధంగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా స్పష్టతనిచ్చారు. స్థానాలు తగ్గవని…
ఈశాన్య రాష్ట్రం అస్సాంలో నేటి ఉదయం భూప్రకంపనలు సంభవించాయి. వీటి తీవ్రత రిక్టార్ స్కేలుపై 5.0గా నమోదైనట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ వెల్లడించింది. మోరిగావ్ ప్రాంతంలో…
భారతీయ సంస్కృతికి ప్రపంచంలో ప్రత్యేక స్థానం ఉంది. తాజాగా ప్రతిష్టాత్మక హార్వర్డ్ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్లు ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుకైన ‘మహాకుంభమేళా’ పై ప్రశంసలు కురిపించారు. ప్రయాగ్…
ఈశాన్య భారత్ లో కొత్త శకం ప్రారంభమైందని ప్రధాని మోడీ తెలిపారు. ఈ ప్రాంతం దేశ ఆర్థిక వ్యవస్థను సుసంపన్నం చేస్తోందన్నారు. ఆయన తాజాగా గువాహటిలో ‘అడ్వాంటేజ్…
మణిపూర్లోని కొండ,లోయ ప్రాంతాల ప్రజలు స్వచ్ఛందంగా ఆయుధాలు అప్పగించాలన్న గవర్నర్ అజయ్ కుమార్ భల్లా పిలుపునకు వారు స్పందిస్తున్నారు.అయితే దోచుకున్న, చట్టవిరుద్ధంగా కలిగిన ఆయుధాలను ప్రజలు పెద్ద…
ప్రముఖ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా సేవలపై ఇటీవల కాలంలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.ఇటీవల ఎయిర్ ఇండియా విమానంలో విరిగిపోయిన సీటును తనకు కేటాయించారంటూ…కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్…
తమిళ నటుడు,తమిళ వెట్రి కజగం అధ్యక్షుడు విజయ్ ,ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఒకే వేదికపై కనిపించారు. విజయ్ గత ఏడాది ‘తమిళగ వెట్రి కళగం’…
సూడాన్ లోని ఆర్మీ ఎయిర్ బేస్ లో నిన్న రాత్రి విమాన ప్రమాదం సంభవించింది.కాగా టేకాఫ్ కు ప్రయత్నిస్తూ…కుప్పకూలి మంటల్లో చిక్కుకుంది.అయితే ఈ ప్రమాదంలో పైలట్ తో…
కేంద్ర ప్రభుత్వం తమపై హిందీ భాషను రుద్దడంపై..మరో భాషా యుద్ధానికి రాష్ట్రం సిద్ధమని తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ మంగళవారం ప్రకటించారు.సచివాలయంలో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం అనంతరం…
