యూపీలోని ప్రయాగ్ రాజ్ జరుగుతున్న మహాకుంభమేళాలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు.ఈ మేరకు పవిత్ర త్రివేణీ సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించారు.కాగా ఉత్తరప్రదేశ్ యోగి ఆదిత్యనాథ్ కలిసి ప్రధాని…
Browsing: జాతీయం & అంతర్జాతీయం
లోక్ సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీపై సభా హక్కుల ఉల్లంఘన తీర్మానాన్ని ప్రవేశపెట్టాలని బీజేపీ ఎంపీ నిశికాంత్ దూబే లోక్సభ స్పీకర్ ఓం బిర్లాను కోరారు.ఈ…
ఇటీవల అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన డొనాల్డ్ ట్రంప్ వరుసగా సంచలన నిర్ణయాలతో ముందుకు సాగుతున్న విషయం తెలిసిందే. కాగా, తాజాగా ఆయన ఇజ్రాయెల్ -హమాస్ మధ్య…
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలతోపాటు మరో రెండు రాష్ట్రాల్లో ఉపఎన్నిక పోలింగ్ కొనసాగుతుంది.యూపీలోని మిల్కిపూర్,తమిళనాడులోని ఈరోడ్ (తూర్పు) నియోజకవర్గాల్లో ప్రజలు తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు.సమాజ్వాదీ పార్టీ ఎంపీ…
ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతుంది. ఉదయం నుండే ప్రజలు పెద్ద సంఖ్యలో పోలింగ్ కేంద్రాలకు చేరుకుని తమ ఓటుహక్కును వినియోగించుకుంటున్నారు.ఈ నేపథ్యంలోనే ప్రజలు పెద్ద సంఖ్యలో…
దేశం రాజధాని ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. కోటిన్నరకు పైగా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. బీజేపీ, కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీల మధ్య…
పార్లమెంటులో రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాద తీర్మానంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మాట్లాడారు. గత పదేళ్లలో 25 కోట్ల మంది భారతీయులు పేదరికం నుండి బయటపడ్డారని అన్నారు.ఎన్డీఏ అధికారంలోకి…
సమగ్ర కులగణన, ఎస్సీ వర్గీకరణ నివేదికలకు తెలంగాణ కేబినెట్ ఆమోదం తెలిపింది. తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన అసెంబ్లీ హాలులో సుమారు రెండు గంటల పాటు…
ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుక మహా కుంభమేళాతో ఉత్తర్ప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ కళకళలాడుతోంది. ఈ కార్యక్రమానికి దేశ విదేశాల నుంచి భక్తులు తరలివస్తున్నారు. పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. ఇప్పటివరకు కోట్ల…
గృహ హింస, వేధింపుల చట్టాలు మహిళలకైనా,పురుషులకైనా ఒకే విధంగా ఉండాలని బీజేపీ ఎంపీ దినేష్ శర్మ కోరారు.అయితే పురుషుల ఆత్మహత్యలపై నిన్న ఆయన రాజ్యసభలో ఆందోళన వ్యక్తం…
