Browsing: జాతీయం & అంతర్జాతీయం

బ్రెజిల్‌లో జరిగిన వేలంలో మన దేశీ ఆవు అయిన నెల్లూరు జాతి (ఒంగోలు జాతి అని కూడా పిలుస్తారు ) ఆవు రికార్డు స్థాయిలో ధర పలికింది.…

మహారాష్ట్రలో గిలియన్-బారే సిండ్రోమ్ విజృంభిస్తోంది.ఫిబ్రవరి 1 నాటికి రాష్ట్రవ్యాప్తంగా 149 మంది అనుమానిత కేసులు నమోదయ్యాయి.వారిలో 124 మంది ఈ వ్యాధితో బాధపడుతున్నట్టు అధికారికంగా నిర్ధారించారు. జీబీఎస్…

అమెరికా కొత్త అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అక్రమ వలసదారుల విషయంలో తొలి నుండి కఠినంగా వ్యవహరిస్తున్నారు.ఈ నేపథ్యంలో, అమెరికా చరిత్రలోనే అతిపెద్ద బహిష్కరణ ఆపరేషన్ కొనసాగుతోంది.ఈ చర్యల…

ఇటీవల కాలంలో కార్పొరేట్ దిగ్గజాలు ఉద్యోగుల పని గంటల పెంపుకు సంబంధించి చేస్తున్న వ్యాఖ్యల గురించి తెలిసిందే. ఆ వ్యాఖ్యలపై దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతున్న నేపథ్యంలో…

అయోధ్య రామాలయ ప్రధాన పూజారి ఆచార్య సత్యేంద్ర దాస్ (85) ఆరోగ్యం విషమంగా ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.ఆయన అనారోగ్యంతో లఖ్‌నవూలోని ఆస్పత్రిలో చేర్పించినట్లు వెల్లడించారు. మధుమేహం,బీపీ సమస్యలతో…

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నుండి మరిన్ని వందే భారత్ ట్రైన్ లను నడుపుతున్నట్లు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. ఏపీలో రైల్వేల అభివృద్ధికి…

దేశంలో ఉన్న నిరుద్యోగ సమస్యను పరిష్కరించడంలో యూపీఏ, ఎన్డీయే ప్రభుత్వాలు సరైన పరిష్కారం చూపలేకపోయాయి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై…

సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీ.బీ.ఎస్.ఈ) 10, 12 తరగతి ఎగ్జామ్స్ అడ్మిట్ కార్డులు విడుదలయ్యాయి. ఈనెల 15 నుండి ప్రారంభం కానున్న ఈ ఎగ్జామ్స్…

ఓ కేసులో భాగంగా కోర్టు విచారణకు గైర్హాజరైనందుకు పతంజలి ఆయుర్వేద కంపెనీ సహ వ్యవస్థాపకులు బాబా రాందేవ్‌, ఆచార్య బాలకృష్ణకు కేరళ కోర్టు నాన్‌ బెయిలబుల్‌ అరెస్టు…

గత శనివారం పార్లమెంట్ లో కేంద్ర బడ్జెట్ ను కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే.ఈ మేరకు కేంద్ర బడ్జెట్‌లో లోక్‌సభకు రూ.903 కోట్లు, రాజ్యసభకు…