Browsing: జాతీయం & అంతర్జాతీయం

వచ్చే వారంలో కొత్త ఆదాయపు పన్ను బిల్లును పార్లమెంటులో పెట్టబోతున్నట్లు నిర్మలా సీతారామన్‌ తెలిపారు.భారతీయ న్యాయ సంహిత్‌ చట్టం స్ఫూర్తితో ఆదాయపు పన్నుకు చట్టం తీసుకొస్తామని ప్రకటించారు.ఆదాయపు…

బడ్జెట్ -2025 ను కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ ఈరోజు పార్లమెంట్ లో ప్రవేశపెట్టారు.ఈ మీకు వేతన జీవులకు కేంద్ర ప్రభుత్వం భారీ ఊరట కల్పించింది.కాగా రూ.12 లక్షల…

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ పార్లమెంట్‌లో 2025-26కు సంబంధించిన కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. నిర్మలమ్మ బడ్జెట్‌ ప్రవేశపెట్టడం ఇది వరుసగా ఎనిమిదోసారి. ఈ సందర్భంగా బడ్జెట్‌…

‘గౌరవంగా చనిపోయే హక్కు’(రైట్ టు డై విత్ డిగ్నిటీ)ను కర్ణాటక ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చింది. దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో ఆరోగ్య శాఖ ఈ…

మొట్టమొదటి సారిగా రాష్ట్రపతి భవన్ ఒక వివాహానికి వేదికవుతోంది. రాష్ట్రపతి వ్యక్తిగత భద్రతాధికారి (పీఎస్ వో) గా విధులు నిర్వహిస్తున్న సీఆర్ పీఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ పూనమ్…

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ప్రధాని మోడీ నేడు ఢిల్లీలోని ద్వారాక ప్రాంతంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ తనకు సొంత ఇళ్లు లేదని…

దేశ వ్యాప్తంగా ఉద్యోగుల పని గంటల పెంపు అంశంపై చర్చ కొనసాగుతున్న మేరా ఆర్థిక సర్వే కీలకమైన వివరాలను వెల్లడించింది.అయితే వారానికి 60 గంటలకు పైగా పని…

పార్లమెంట్ లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేసిన ప్రసంగంపై కాంగ్రెస్ నాయకురాలు సోనియా గాంధీ,రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదమయ్యాయి.ఈ అంశం అధికార-ప్రతిపక్షాల మధ్య మాటల…

రాష్ట్రపతి ద్రౌపది ముర్మూపై కాంగ్రెస్ నేత చేసిన వ్యాఖ్యలపై రాష్ట్రపతి కార్యాలయం స్పందించింది. పార్లమెంట్‌లో రాష్ట్రపతి ప్రసంగంపై మీడియాతో స్పందిస్తూ, కాంగ్రెస్ పార్టీకి చెందిన కొందరు ప్రముఖ…

నేడు పార్లమెంటులో బడ్జెట్ సమావేశాలు ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఉభయ సభలనుద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్మూ ప్రసంగించారు. ఆమె ప్రసంగంపై కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ స్పందించారు.…