కర్ణాటకలో వరుస చోరీలు కలకలం సృష్టిస్తున్నాయి.నిన్న బీదర్లో ఏటీఎం సెంటర్కు డబ్బులు తరలిస్తున్న సెక్యూరిటీ గార్డుపై కాల్పులు జరిపి రూ. 93 లక్షలు ఎత్తుకెళ్లిన ఘటన మరువక…
Browsing: జాతీయం & అంతర్జాతీయం
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రధాన పార్టీలు ఓటర్లను ఆకట్టుకునే విధంగా తమ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాయి. ఈక్రమంలో ప్రధాని మోడీకి ఆమ్ ఆద్మీ పార్టీ…
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు బీజేపీ మేనిఫెస్టో విడుదల చేసింది.ఈ మేరకు బీజేపీ మేనిఫెస్టోను ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా విడుదల చేశారు. సంకల్ప పాత్ర-1…
మెడికల్ ఎంట్రెన్స్ టెస్ట్ నీట్-యూజీని ప్రస్తుతానికి ఆఫ్ లైన్లోనే నిర్వహించనున్నట్లు కేంద్రం స్పష్టం చేసింది. ఈ సంవత్సరం కేంద్ర విద్య, వైద్యశాఖల మధ్య విస్తృత చర్చల అనంతరం…
బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ పై దాడి ఘటనను ముంబయి పోలీసులు తీవ్రంగా పరిగణిస్తోన్న విషయం తెలిసిందే.దాడికి పాల్పడిన నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.ఇందులో భాగంగా…
వ్యాపార, పారిశ్రామిక రంగాలతో పాటు పలు రంగాల్లో నూతన సృజనాత్మక ఆలోచనలు, ఆవిష్కరణలతో ముందుకొస్తున్న యువపారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం జనవరి 16, 2016న ప్రవేశ…
రూ. 2000 నోటును క్యాన్సిల్ చేసినట్లుగానే 200రూపాయల(200 rupees) నోటును కూడా వెనక్కు తీసుకునేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI)చర్యలు తీసుకోబోతుందా? సోషల్ మీడియాలో వైరల్…
2002లో జరిగిన గోద్రా రైలు ఘటనపై.. ఫిబ్రవరి 13వ తేదీన విచారణ చేపట్టనున్నట్లు సుప్రీంకోర్టు తెలిపింది.గుజరాత్ ప్రభుత్వంతో పాటు అనేక మంది దాఖలు చేసిన పిటీషన్లపై విచారణ…
బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ మీద దాడి జరిగిన విషయం తెలిసిందే.అతడిపై గుర్తుతెలియని వ్యక్తి దాడికి పాల్పడ్డాడు.గురువారం తెల్లవారుజామున ముంబై బాంద్రాలోని ఆయన నివాసంలోకి చొరబడిన దుండగుడు…
భారత్లో గత ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో సిట్టింగ్ ప్రభుత్వం ఓడిపోయిందంటూ తమ సీఈవో మార్క్ జుకర్బర్గ్ చేసిన వ్యాఖ్యలపై మెటా ఇండియా క్షమాపణ తెలిపింది.అది అనుకోకుండా…
