Browsing: జాతీయం & అంతర్జాతీయం

రెండు దేశాల మధ్య దౌత్య సంబంధాలు మరింత పటిష్టం చేసుకునే దిశగా చైనా కీలక నిర్ణయం తీసుకుంది. మరో సంవత్సరం పాటు భారతీయులకు వీసా ఫీజుల తగ్గింపు…

నేడు 2024 సంవత్సరానికి వీడ్కోలు పలికి నూతన సంవత్సరంలోకి అడుగుపెట్టనున్న నేపథ్యంలో మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ ప్రజలను ఉద్దేశిస్తూ ఆసక్తికర పోస్ట్ చేశారు. ఈ…

ఆదాయపు పన్ను శాఖతో పెండింగ్‌లో ఉన్న వివాదాలను పరిష్కరించుకోవడంలో పన్ను చెల్లింపుదారులకు ఉపయోగపడే విధంగా కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ 2024లో ‘వివాద్ సే విశ్వాస్’ పథకాన్ని ప్రకటించింది.తక్కువ…

త్వ‌ర‌లో జ‌ర‌గ‌నున్న జ‌ర్మ‌నీ ఎన్నికల్లో అక్క‌డి ప్రజల ప్రమేయం మాత్రమే ఉండాలని పిలుపునిచ్చారు జర్మన్‌ ఛాన్సలర్‌ ఒలాఫ్‌ షోల్జ్‌.ఎన్నికల్లో ఎవరు గెలుస్తారో సోషల్ మీడియా అధినేతలు నిర్ణయించకుండా…

డిల్లీలో అసెంబ్లీ ఎన్నికలకు సమయం ద‌గ్గ‌ర‌వుతోంది.ఈ నేపథ్యంలోనే ఆప్‌ సీనియర్‌ నేత మనీశ్‌ సిసోడియా ప్రజలకు ఓ విజ్ఞప్తి చేశారు.ఎన్నికల్లో పోటీ చేసేందుకు తనకు ఆర్థిక సాయం…

దేశరాజధాని దిల్లీలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తోన్న తరుణంలో ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌) జాతీయ కన్వీనర్‌ అరవింద్‌ కేజ్రీవాల్‌ కీలక ప్రకటన చేశారు. తమ పార్టీ తిరిగి…

శీతాకాల స‌మావేశాల్లో భాగంగా పార్లమెంటు ఆవరణలో డిసెంబర్ 19న ఎంపీల మధ్య తోపులాట జరిగిన ఘటనలో బీజేపీ ఎంపీలు ప్రతాప్‌చంద్ర సారంగి,ముకేశ్‌ రాజ్‌పూత్‌ గాయపడిన విషయం తెలిసిందే.ఈ…

వరల్డ్ ఆడియో విజువల్ ఎంటర్టైన్మెంట్ సమ్మిట్ (వేవ్స్) ను రానున్న 2025 సంవత్సరం ఫిబ్రవరి 5-9 వరకు మొదటిసారిగా నిర్వహించనున్నారు. ఈ విషయం ప్రధాని నరేంద్ర మోడీ…

ప్రజలకు కేంద్ర మంత్రి వీరేంద్ర కుమార్‌ కీలక విజ్ఞప్తి చేశారు.పాదాలను తాకడంపై నిషేధం ఉందని.. అలా చేసిన వారికి పనులు అప్పగించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.ఈ…