Browsing: జాతీయం & అంతర్జాతీయం

ప్రపంచ సంపన్నుడు స్పేస్ ఎక్స్ టెస్లా వంటి మేటి సంస్థల అధినేత ఎలాన్ మస్క్ 108 మిలియన్ డాలర్లకు పైగా విలువైన షేర్లను కొన్ని ఛారిటీలకు విరాళంగా…

ఈనెల 13 నుండి ఫిబ్రవరి 26 వరకు 45 రోజులు జరుగనున్న మహా కుంభమేళా కోసం ప్రయాగ్ రాజ్ సిద్దమవుతోంది. ప్రభుత్వం అధికారులు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు.…

బిహార్‌లో విషాదం చోటుచేసుకుంది.రైలు పట్టాలపై కూర్చొని పబ్జీ ఆడుతుండగా రైలు ఢీకొనడంతో ముగ్గురు యువకులు మృతిచెందారు.పట్నాలోని పశ్చిమ చంపారన్ జిల్లాకు చెందిన ఫర్కాన్‌ ఆలం, సమీర్‌ ఆలం,హబీబుల్లా…

దేశంలో ఉద్యోగాలు ఈ పదేళ్ల ఎన్డీయే హాయాంలో 36% పెరిగినట్లు కేంద్ర మంత్రి మన్ సుఖ్ మాండవీయ తెలిపారు. ఎన్డీయే మొదటిసారి అధికారం చేపట్టినపుడు 2014-15లో దేశంలో…

వందే భారత్ స్లీపర్ ట్రైన్ లను తీసుకొచ్చేందుకు రైల్వే శాఖ వేగంగా అడుగులు వేస్తోంది. ఈక్రమంలో రైలు వేగాన్ని క్రమక్రమంగా పెంచేందుకు పలు పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ…

కరోనా మహమ్మారికి మూల కేంద్రమైన చైనాలో మరో వైరస్ కలకలం రేపుతోంది.హ్యూమన్ మెటానిమోవైరస్ వేగంగా వ్యాప్తి చెందుతున్నట్లు అక్కడి సామాజిక మాధ్యమాల్లో ప్రచారం జరుగుతోంది.ఈ వైరస్ బారిన…

బీహార్‌,కేరళ రాష్ట్రాలకు కొత్తగా నియమితులైన గవర్నర్లు ఈరోజు బాధ్యతలు స్వీకరించారు.ఇప్పటి వరకూ కేరళ గవర్నర్‌గా బాధ్యతలు నిర్వర్తించిన ఆరిఫ్‌ మొహమ్మద్‌ ఖాన్ తాజాగా బీహార్‌ గవర్నర్‌గా ప్రమాణం…

బంగ్లాదేశ్ ఇస్కాన్ నేత చిన్మ‌య్ కృష్ణ దాస్ బ్ర‌హ్మ‌చారికి బెయిల్ నిరాక‌రించారు.ఈ మేరకు చిట్ట‌గ్రామ్ మెట్రోపాలిటిన్ సెష‌న్స్ జ‌డ్జి మ‌హ‌మ్మ‌ద్ సైఫుల్ ఇస్లామ్ బెయిల్‌ను తిర‌స్క‌రిస్తూ ..ఆదేశాలు…

శ్రీలంకలో తీవ్ర స్థాయిలో అవినీతి వ్యాపించి ఉందని అ దేశ అధ్యక్షుడు అనుర కుమార దిసనాయకే వ్యాఖ్యానించారు.అది చివరికి క్యాన్సర్‌గా మారిందని అన్నారు.అవినీతిని నిర్మూలించాలంటే అందరీ సమష్టి…

విమాన ప్రయాణికులకు ఎయిర్ ఇండియా గుడ్ న్యూస్ చెప్పింది.ఇక నుండి దేశీయ,అంతర్జాతీయ విమానాల్లో వైఫై సేవలు ప్రవేశపెడుతున్నట్లు వెల్లడించింది.కాగా విమానాల్లో ఈ సేవలు అందిస్తున్న తొలి విమానయాన…