Browsing: రాజకీయం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్ నిర్మాణం, పెట్టుబడుల సాధన, యువతకు లక్షల ఉద్యోగాల కల్పన లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు దావోస్ పర్యటన పూర్తయింది. కాగా, ఈ వరల్డ్…

ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తో సింగపూర్ కాన్సుల్ జనరల్ ఎడ్గర్ పాంగ్, కాన్సుల్ వైష్ణవి వాసుదేవన్ మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ…

కాగ్నిజెంట్ టెక్నాలజీ సొల్యూషన్స్ సీఈవో ఎస్. రవికుమార్ తో రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ దావోస్ బెల్వడేర్ లో సమావేశమయ్యారు. అనంతరం…

దావోస్ పర్యటనలో అంతర్జాతీయ పారిశ్రామిక ప్రముఖులు, సంస్థల అధినేతలతో ఏపీ మంత్రి నారా లోకేష్ వరుసగా సమావేశాలు నిర్వహించి ఏపీలో పెట్టుబడులు పెట్టాలని కోరారు. తాజాగా యాక్సెస్…

దావోస్ లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో భారత్ మొదటిసారి ఒకే వేదికపైకి వచ్చిందని, ఒకే వాయిస్ గా పాల్గొందని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు.…

దావోస్ లో పర్యటిస్తున్న ఏపీ మంత్రి నారా లోకేష్ వరల్డ్ ట్రేడ్ సెంటర్స్ అసోసియేషన్ గ్లోబల్ చైర్ జాన్ డ్రూతో దావోస్ బెల్వేడేర్ లో భేటీ అయ్యారు.…

కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఏపీకి చెందిన ముగ్గురు విద్యార్థులు కూడా ఈ ప్రమాదంలో మరణించారు. ఈ ఘటనపై ఏపీ సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం…

దావోస్‌లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ సదస్సు రెండో రోజున ఏపీ సీఎం చంద్రబాబు పలువురు ప్రపంచస్థాయి పారిశ్రామికవేత్తలతో భేటీ అయ్యారు. ఏపీలో పెట్టుబడులకు ఉన్న అనువైన…

జనసేనకు గాజు గ్లాసు గుర్తు ఎన్నికల సంఘం రిజర్వ్ చేసింది.జనసేన పార్టీని కేంద్ర ఎన్నికల సంఘం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని గుర్తింపు పొందిన పార్టీల జాబితాలో చేర్చింది.జనసేనకు…

ఏపీకి పెట్టుబడులే లక్ష్యంగా సీఎం చంద్రబాబు దావోస్ పర్యటన కొనసాగుతోంది. రెండో రోజు ఆయన వరుస సమావేశాలతో ఆయన బృందం బిజీబిజీగా గడుపుతున్నారు. సీఎం చంద్రబాబు నేడు…