అభివృద్ధి వికేంద్రీకరణ ప్రజా ప్రభుత్వం ఎజెండా అని ఏపీ మానవాభివృద్ధి, విద్యా, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ అన్నారు. కేవలం ఏడాదిలోనే 9.5 లక్షల కోట్ల…
Browsing: హెడ్ లైన్స్
భారత ప్రధాని నరేంద్ర మోడీ నేడు ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నం చేరుకున్నారు. గవర్నర్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్…
మరో మల్టీ నేషనల్ కంపెనీ ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులు పెట్టేందుకు రానుంది. ఐటీ దిగ్గజ సంస్థ కాగ్నిజెంట్ రాష్ట్రానికి రానున్నట్లు రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా…
రేపు (జూన్ 21) అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేడు విశాఖపట్నం రానున్నారు. రేపు విశాఖలోని ఆర్కే బీచ్లో జరగనున్న యోగా కార్యక్రమంలో…
సచివాలయంలో ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షత స్టేట్ ఇన్వెస్టమెంట్ ప్రమోషన్ బోర్డు సమావేశం జరిగింది. 19 సంస్థల పెట్టుబడులకు సంబంధించిన ప్రతిపాదనలకు ఆమోదం ఎస్ఐపీబీ తెలపనుంది. రూ.28,546…
కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో ఏపీ విద్యా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ఈరోజు న్యూఢిల్లీలో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఏడాది…
నేషనల్ హైవేలపై ప్రయాణించే వారికి ఊరటనిస్తూ కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఫాస్టాగ్ బేస్డ్ వార్షిక పాస్ల వ్యవస్థపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ స్పందించారు . కేంద్ర…
ఆధునిక హంగులు లేకుండా అధ్యాత్మిక చింతనతో జీవించేలా తీర్చిదిద్దుకున్న కూర్మ గ్రామం అగ్నికి ఆహుతి కావడం దురదృష్టకరమని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. సనాతన…
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నంద్యాల జిల్లా కొలిమిగుండ్లలో ఉన్న బెలుం గుహలకు ఎంతో విశిష్టత ఉంది. తాజాగా భౌగోళిక వారసత్వ జాబితాలో బెలుం గుహలకు గుర్తింపు లభించింది. కాగా,…
మురుగ భక్తర్గళ్ మానాడుకి ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు ఆహ్వానం అందింది. బీజేపీ తమిళనాడు అధ్యక్షుడు నైనిటాల్ పవన్ కళ్యాణ్ ను…