ఇచ్చిన ప్రతి హామీ ఒక పద్ధతి ప్రకారం అమలు చేస్తున్నట్లు ఏపీ మంత్రి నారా లోకేష్ అన్నారు. ప్రజలు, ప్రజాస్వామ్యం గెలిచి ప్రజా పాలన ప్రారంభమై నేటికి…
Browsing: హెడ్ లైన్స్
అమరావతి మహిళలపై అసభ్య వ్యాఖ్యల కేసులో అరెస్టయిన సాక్షి ఛానల్ యాంకర్ కొమ్మినేని శ్రీనివాసరావును పోలీసులు గుంటూరు జిల్లా మంగళగిరి కోర్టులో హాజరుపరిచారు. కోర్టు ఆయనకు 14…
నరేంద్ర మోడీ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించి 11 సంవత్సరాలు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా తన పదవీకాలంలో ఇప్పటివరకూ అందుకున్న విజయాలను ’11 ఏళ్ల సేవ’ పేరుతో సోషల్…
అమరావతి మహిళలపై అసభ్య వ్యాఖ్యలు చేసిన కేసులో అరెస్టయిన సాక్షి ఛానల్ యాంకర్ కొమ్మినేని శ్రీనివాసరావును పోలీసులు గుంటూరు జిల్లా మంగళగిరి కోర్టుకు తీసుకొచ్చారు. నిన్న ఉదయం…
యువగళం పాదయాత్రపై రూపొందించిన పుస్తకాన్ని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు సచివాలయంలో ఏపీ మంత్రి నారా లోకేష్ అందజేశారు. పవనన్నతో పాటు, ఇతర మంత్రులకు కూడా…
రాష్ట్రంలో రేషన్ షాపుల పునః ప్రారంభం కార్యక్రమానికి ఈరోజు ఉదయం పిఠాపురంలో రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ శ్రీకారం చుట్టారు. పిఠాపురం పట్టణం…
అమరావతిలో క్వాంటం వ్యాలీ పార్క్ ఏర్పాటుకు సంబంధించి ఐటీ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. క్యాంటం వ్యాలీ టెక్నాలజీ పార్క్ మెమోరాండమ్ ఆఫ్ అండర్ స్టాండింగ్ నోటిఫై…
గిరిజన గ్రామాలకు, PVTG ప్రాంతాలకు రహదారులు నిర్మించాలనే ఉద్దేశ్యంతో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వ PM జన్ మన్ పథకం ద్వారా అల్లూరి…
ఎన్టీఆర్ తెలుగు సంస్కృతి, సినిమా, సమాజ సేవల్లో తనదైన ముద్ర వేశారని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు.తెలుగు జాతి గర్వించదగ్గ మహానీయుడు టీడీపీ వ్యవస్థాపకులు…
YSR జిల్లా పేరుని YSR కడప జిల్లాగా మారుస్తూ ఏపీ ప్రభుత్వం జీవో విడుదల చేసింది.దీనిపై ఇటీవల నిర్వహించిన కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో తాజాగా…