పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం సందర్భంగా భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తన ప్రసంగంలో పోలవరం ప్రాజెక్టు గురించి ప్రస్తావించారు.ఆంధ్రప్రదేశ్లోని పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి కేంద్రం కట్టుబడి…
Browsing: హెడ్ లైన్స్
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) తరహాలో తెలంగాణా లోని ప్రఖ్యాత పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి దేవస్థానం పాలక మండలి ఏర్పాటు విషయంలో విధివిధానాలు…
రిపబ్లిక్ డే పరేడ్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన శకటానికి 30 ఏళ్ల తర్వాత జ్యూరీ అవార్డు దక్కింది. గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ఏటికొప్పాక బొమ్మలతో రూపొందించిన శకటం…
రెండు తెలుగు రాష్ట్రాలలో ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి షెడ్యూల్ విడుదలైంది. ఫిబ్రవరి 3న ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుంది. ఫిబ్రవరి 27న పోలింగ్ జరుగనుంది. మార్చి 3న…
ప్రముఖ ఈ- కామర్స్ సంస్థ అమెజాన్ ను ఆ సంస్థ ఉద్యోగులే మోసం చేశారు.వినియోగదారులకు సరుకులను అందించే క్రమంలో నకిలీ బిల్లులు సృష్టించి రూ.102 కోట్లను కాజేశారు.ప్యాకేజీపై…
సైబర్ నేరాలు అరికట్టడానికి జిల్లాకు ఒక సైబర్ క్రైమ్ స్టేషన్ ఏర్పాటు చేయాలని యోచిస్తున్నట్లు డీజీపీ ద్వారకా తిరుమలరావు తెలిపారు. ఏపీలో రోజురోజుకూ సైబర్ నేరాలు పెరుగుతున్నాయని…
కూటమి ప్రభుత్వం ఇచ్చిన ‘సూపర్ సిక్స్’ హామీలకు ఇక శుభం కార్డు పడ్డట్లేనని ఏపీసీసీ చీఫ్ షర్మిల అన్నారు. చంద్రబాబు నిన్నటి ప్రజెంటేషన్ ఇందుకు నిదర్శనమని షర్మిల…
అమరావతిలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఏపీ రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ మాట్లాడారు. గత ప్రభుత్వంలో చేసిన భూ అరాచకాలు వలన ప్రజలకు తీవ్ర సమస్యలు తలెత్తాయని…
ఏపీ ప్రభుత్వం బి.పి.ఎల్ (దారిద్య్రరేఖకు దిగువన) ఉన్న కుటుంబాలకే ఉచిత ఇంటి స్థలం కేటాయించాలని నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించి పలు అర్హత నిబంధనలు పేర్కొంటూ రాష్ట్ర…
తెలుగు దేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధిగా గత వైసీపీ ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడుతూ సామాన్యుల మధ్య ఒకడిగా ప్రజలు కష్టాలను దగ్గరనుండి చూస్తూ వారికి…