ఆంధ్రప్రదేశ్ కు కేంద్రం శుభవార్త చెప్పింది. ఉత్తరాంధ్ర వాసుల ఆకాంక్షలు నెరవేరే విధంగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. విశాఖ కేంద్రంగా సౌత్ కోస్ట్ రైల్వే…
Browsing: హెడ్ లైన్స్
ప్రభుత్వ ఉద్యోగుల ఆరోగ్య బీమా పథకం అమలుపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణ డీఎంఈ గుర్తించిన హాస్పిటల్స్ లో చికిత్స పొందేందుకు ప్రభుత్వ ఉద్యోగులకు…
సూర్య జయంతి సందర్భంగా తిరుమలలో రథసప్తమి ఉత్సవాలను ఘనంగా నిర్వహించిన టీటీడీని ఏపీ సీఎం చంద్రబాబు అభినందించారు. సూర్యోదయం నుండి చంద్రోదయం వరకు సూర్యప్రభ, చిన్నశేష, గరుడ,…
మలేషియాలో ఇటీవల జరిగిన అండర్ -19 మహిళల టీ20 ప్రపంచ కప్లో భారత్ విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. ‘ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్’గా నిలిచి టీమ్…
కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ను ఢిల్లీ లోని ఆయన నివాసంలో ఏపీ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ మర్యాదపూర్వకంగా కలిసారు. రాష్ట్రంలో…
తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో వైసీపీ సీనియర్ నాయకులతో ఆపార్టీ అధినేత జగన్ సమావేశమయ్యారు. ప్రభుత్వ విధానాలు, పథకాల అమలు తీరు, పార్టీపరంగా చేపట్టాల్సిన కార్యక్రమాలపై ఈసందర్భంగా…
ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. అన్యమత ప్రచారం, టీటీడీలో అన్యమత ఉద్యోగస్తుల విషయంలో చైర్మన్ బీఆర్ నాయుడు కీలక చర్యలు…
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన కులగణన దేశానికే ఆదర్శమని ఇదో చారిత్రాత్మక ఘట్టమని ఏపీసీసీ చీఫ్ షర్మిల కొనియాడారు. ఈ సర్వే యావత్ భారతావనికి దిక్సూచిగా…
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఫైనాన్షియల్ కమిటీలను నియమిస్తూ నోటిఫికేషన్ జారీ అయింది. మూడు ఫైనాన్షియల్ కమిటీలకు ఛైర్మన్లను నియమిస్తూ శాసనసభ స్పీకర్ అయ్యన్నపాత్రుడు నోటిఫికేషన్ జారీ చేశారు. పబ్లిక్…
తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ పదవిని తెలుగు దేశం దక్కించుకుంది. డిప్యూటీ మేయర్ గా అభ్యర్థి మునికృష్ణ ఎన్నికయ్యారు. మున్సిపల్ కార్పొరేషన్ లో మొత్తం 50…