Browsing: హెడ్ లైన్స్

తిరుమలలో రథసప్తమి ఉత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. కనివినిఎరుగని రీతిలో టీటీడీ ఈ ఉత్సవాలకు ఏర్పాట్లు పూర్తి చేసింది. ప్రశాంత వాతావరణంలో గ్యాలరీల్లో నుండి భక్తులు వాహనసేవలను దర్శించుకుంటున్నారు.…

2024–25 ఖరీఫ్ సీజన్లో రాష్ట్ర పౌర సరఫరాల శాఖ ద్వారా చేపట్టిన 31,52,753 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణకుగాను రూ.7222.35 కోట్లు చెల్లించినట్లు ఏపీ పౌరసరఫరాల శాఖ…

మంగళగిరి నియోజకవర్గం యర్రబాలెంలో ఏపీ మంత్రి నారా లోకేష్ పర్యటించారు. శ్రీ ముత్యాలమ్మ తల్లి, శ్రీ పోతురాజు స్వామి వార్ల విగ్రహ ప్రతిష్ట మహోత్సవంలో ఆయన పాల్గొన్నారు.…

ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల విభజన అంశాలకు సంబంధించి కేంద్ర హోం శాఖ కార్యాలయంలో కీలక సమావేశం జరిగింది. హోం శాఖ కార్యదర్శి ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో…

హిందూపురం మున్సిపాలిటీని తెలుగు దేశం పార్టీ దక్కించుకుంది. మున్సిపల్ ఛైర్మన్ గా 6వ వార్డు కౌన్సిలర్ రమేష్ ఎన్నికయ్యారు. 23 ఓట్లు ఆయనకు వచ్చాయి. ఎంపీ పార్థసారథి,…

శ్రీకాకుళంలో రథసప్తమి ఉత్సవాల వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి.‌ ఈ వేడుకల ఉత్సవాల శోభాయాత్ర అంగరంగ వైభవంగా జరిగింది. వివిధ రకాల వేషధారణలు, కోలాటాలు, తప్పెటగుళ్లు, డప్పు వాయిద్యాలు,…

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన వాట్సాప్ గవర్నెన్స్ లో భాగంగా పలు సేవలు అందుబాటులోకి వచ్చాయి. ఏపీఎస్ ఆర్టీసీ బస్సులలో టికెట్లను కూడా వీటి ద్వారా…

గతంలో ఇంటెలిజెన్స్ చీఫ్ గా పనిచేసిన ఏబీ వెంకటేశ్వరరావును ఆంధ్రప్రదేశ్ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ గా నియమిస్తూ ఏపీ ప్రభుత్వం నేడు ఉత్తర్వులు జారీ చేసింది.…

డీఎస్సీ భర్తీ కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు మంత్రి లోకేష్ శుభవార్త అందించారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ముగియగానే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ ఇస్తామని, వచ్చే విద్యాసంవత్సరం పాఠశాలలు…

పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండలో సీఎం చంద్రబాబు పర్యటించారు. ఆర్యవైశ్యుల ఇలవేల్పు శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ రోజు సందర్భంగా ప్రభుత్వ లాంఛనాలతో అమ్మవారికి సీఎం…