జనవరి 13, 2025 నుండి ఫిబ్రవరి 26, 2025 వరకు ఉత్తర ప్రదేశ్ లోని ప్రయాగ్ రాజ్ లో మహాకుంభ మేళా జరుగనున్న నేపథ్యంలో సెక్టార్ 6…
Browsing: హెడ్ లైన్స్
ఆంధ్రుల హక్కు విశాఖ ఉక్కుతో కేంద్ర ప్రభుత్వం ఇంకా చెలగాటం ఆడుతూనే ఉందని ఏపీసీసీ చీఫ్ షర్మిల విమర్శించారు. ప్లాంట్ను ప్రైవేట్ పరం చేసే కుట్రలకు ఆజ్యం…
ప్రజలకు అర్ధమయ్యే విధంగా ఇకపై తెలుగులోనూ ప్రభుత్వ ఉత్తర్వులు రానున్నాయి. ఈమేరకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఉత్తర్వులు తెలుగులోనూ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం…
ఇటీవల రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతులమీదుగా ప్రధానమంత్రి రాష్ట్రీయ బాలపురస్కార్-2025 అవార్డు అందుకున్న గుంటూరు జిల్లా మంగళగిరికి చెందిన స్కేటింగ్ క్రీడాకారిణి మాత్రపు జెస్సీ రాజ్ కుటుంబంతో…
గుంటూరు ప్రభుత్వ వైద్యకళాశాలలో నిర్వహించిన జాతీయ మహిళా ఉపాధ్యాయ దినోత్సవం, అవయవ దాతల 5వ మహాసభ సంయుక్త కార్యక్రమంలో ఏపీ ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్…
2024 సార్వత్రిక ఎన్నికల్లో ఇచ్చిన హామీలలో భాగంగా ఏపీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకంకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఒక మంత్రివర్గ ఉపసంఘం నియమించిన సంగతి…
ఎపి-మేకర్ ల్యాబ్ ఆన్ వీల్స్ ను ఏపీ ఐటీ మంత్రి నారా లోకేష్ నేడు ప్రారంభించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రోబోటిక్స్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (IoT) వంటి…
విశాఖపట్నంలో అనకాపల్లి-ఆనందపురం NH-16 కారిడార్ను షీలానగర్ జంక్షన్కు కలుపుతూ 12.66 కి.మీ ల 6-లేన్ యాక్సెస్-నియంత్రిత హైవే నిర్మాణం కోసం రూ.963.93 కోట్లు మంజూరు చేశారు. ఈ…
విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో 35వ పుస్తక మహోత్సవాన్ని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ జీవితంలో నిలబడే ధైర్యాన్ని ఇచ్చింది పుస్తకాలని…
కృష్ణా జిల్లా పరిధిలో ప్రజలకు సేవలు అందించేందుకు ఏర్పాటు చేసిన మొబైల్ క్యాన్సర్ స్క్రీనింగ్ వ్యాన్ ను ఈరోజు సాయంత్రం మంగళగిరి లోని క్యాంప్ కార్యాలయంలో డిప్యూటీ…