Browsing: హెడ్ లైన్స్

నెల్లూరులోని శ్రీహరికోట రాకెట్ ప్రయోగ కేంద్రం నుండి భారత అంతరిక్షపరిశోధనా సంస్థ ఇస్రో మరో ప్రయోగానికి సర్వం సిద్ధం చేసింది. నేడు రాత్రి 9.58 గంటలకు నింగిలోకి…

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ కొత్త ప్రధాన కార్యదర్శి (సీ.ఎస్)గా కె.విజయానంద్ నియమితులయ్యారు. ప్రభుత్వం ఈమేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఉన్న చీఫ్ సెక్రటరీ నీరబ్ కుమార్…

కాకినాడ బీచ్ రోడ్, APIIC వాకలపూడి ప్రాంతాల్లో అరుదైన ఆలివ్ రిడ్లీ తాబేళ్ళు అత్యధిక సంఖ్యలో మరణిస్తున్న నేపథ్యంలో ఈ విషయం డిప్యూటీ సీఎం పవన్ దృష్టికి…

కోట్లాది మంది పాల్గొనే కుంభమేళాకు అన్ని ప్రభుత్వ శాఖలు ఏర్పాట్లు చేస్తున్నాయి.కుంభమేళాకు దేశం నలుమూలల నుండి భక్తులు తరలి వస్తారనే సంగతి తెలిసిందే.కుంభమేళాకు వచ్చే భక్తులను దృష్టిలో…

బోర్డర్ గవాస్కర్ టెస్ట్ ట్రోఫీ 2024 లో భాగంగా ప్రస్తుతం మెల్ బోర్న్ వేదికగా జరుగుతున్న బాక్సింగ్ డే టెస్టు లో కీలక ఇన్నింగ్స్ ఆడి సెంచరీతో…

అభిమానుల తీరుపై ఆంధ్రప్రదేశ్‌ డిప్యూటీ సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు.కడప రిమ్స్‌లో చికిత్స పొందుతున్న గాలివీడు ఎంపీడీవో జవహర్‌బాబును ఈరోజు మధ్యాహ్నం ఆయన పరామర్శించారు. అనంతరం ఈఘటనను…

వర్షపాతం పరంగా తిరుపతి మరో రికార్డును బద్దలు కొట్టింది. తాజాగా కురిసిన వర్షాలతో ఈశాన్య రుతుపవనాల సీజన్ (అక్టోబర్ నుండి డిసెంబర్ వరకు)లో తిరుపతి1000 మి.మీ మార్కును…

ప్రజా సేవ చేయాలనే ఉద్దేశంతో ఐఏఎస్‌గా స్వచ్ఛంద విరమణ తీసుకుని రాజకీయాల్లోకి వచ్చానని ఇంతియాజ్‌ తెలిపారు.కాగా కర్నూలు నియోజకవర్గం నుండి వైసీపీ తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేసి…

20.37 లక్షల మంది భక్తులు నవంబర్ నెలలో శ్రీవారిని దర్శించుకున్నారు. భక్తుల కానుకలు ద్వారా రూ 113 కోట్లు శ్రీవారి హుండీ ఆదాయం సమకూరింది. 97 లక్షలు…

మాజీ ప్రధాని,కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి మరణం అత్యంత బాధాకరమని ఏపీసీసీ చీఫ్ షర్మిల అన్నారు.‌ఆయన భారత దేశ ఆర్థికశిల్పి అని…