ఆంధ్రప్రదేశ్ ప్రజలకు భారత వాతావరణ విభాగం (ఐఎండీ) చల్లని కబురు అందించింది. నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలోకి ప్రవేశించనున్నట్లు తెలుస్తోంది. నేడు మరికొన్ని గంటల్లోనే నైరుతి రుతుపవనాలు రాయలసీమను…
Browsing: హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్లో అక్రమ క్వార్ట్జ్ మైనింగ్ కేసుకు సంబంధించి రాష్ట్ర మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత కాకాణి గోవర్ధన్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. గత కొంతకాలంగా…
ఏపీ డిప్యూటీ సీఎం కార్యాలయం కీలక ప్రకటన చేసింది.రాష్ట్రంలో ఎన్.డి.ఏ. కూటమి ప్రభుత్వం ఏర్పాటై ఏడాది కావస్తున్నా తెలుగు సినిమా సంఘాల ప్రతినిధులు గౌరవ ముఖ్యమంత్రి గారిని…
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, హెలికాప్టర్ ల నిర్వహణ కోసం రూ.54 కోట్లకు పైగా ఖర్చు పెడుతుంది, ప్రభుత్వం దుబారా చేస్తుంది అంటూ కొంత మంది తప్పుడు ప్రచారం చేస్తున్నారని…
మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత కొడాలి నాని పై లుకౌట్ నోటీసులు జారీ అయ్యాయి. విజిలెన్స్ విచారణ జరుగుతున్న నేపథ్యంలో ఆయన కదలికలపై నిఘా పెట్టాలని…
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆర్థిక శాఖ కార్యాలయం నిధి భవన్ లో అగ్ని ప్రమాదం జరిగింది. ఈరోజు ఉదయం నిధి భవన్ లో మంటలు చెలరేగడంతో ఉద్యోగులు భయంతో…
విజయవాడ-బెంగళూరు మధ్య వందేభారత్ ఎక్స్ ప్రెస్ నడిపేందుకు ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. ప్రయాణ సమయం తొమ్మిది గంటలుగా రైల్వే శాఖ ప్రాథమికంగా నిర్ణయించింది. ఈ ట్రైన్ పట్టాలెక్కితే దాదాపు…
నవంబర్ లో నంది నాటకోత్సవాలు, నంది అవార్డుల ప్రధానం చేయనున్నట్లు కళా, సాంస్కృతిక రంగాలకు పునరుజ్జీవం తెస్తామని మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. అంబికా సంస్థలు, హిందూ…
మహిళలకు ఉచిత బస్ ప్రయాణ పథకం అమలు తేదీ ఖరారైంది. ఆగష్టు 15 నుండి దీన్ని అమలు చేయనున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు తాజాగా ప్రకటించారు. ఈ పథకం…
మన భారతీయ త్రివర్ణ పతాక రంగులతో చంద్రగిరి కోట కాంతులతో వెలిగిపోతోంది. మన సాయుధ దళాల్ని వారు దేశానికి చేసిన వారి నిస్వార్థ సేవను గౌరవిస్తూ త్రివర్ణ…