Browsing: జాతీయం & అంతర్జాతీయం

విద్య,పరిపాలనను సమానంగా విస్తరింపజేసిన అరుదైన రాజకీయ నాయకుల్లో మాజీ ప్రధానమంత్రి మన్మోహన్‌ సింగ్ ఒకరు.భారత ఆర్థిక వ్యవస్థను సంస్కరించడంలో కీలకపాత్ర పోషించారు.దేశానికి ఆయన చేసిన సేవ,ఆయన రాజకీయం…

దేశం ఒక విశిష్ట వ్యక్తిని కోల్పోయిందని ప్రధాని మోదీ అన్నారు.శ్వాసకోశ సంబంధిత సమస్యతో బాధపడుతున్న మన్మోహన్ సింగ్ ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు.మాజీ ప్రధాని…

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఆర్థిక వేత్త , మాజీ ప్రధాని, మన్మోహన్ సింగ్ గత రాత్రి తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే. కాగా, ఆయన అంత్యక్రియలను…

క‌ర్నాట‌క‌లోని బెళ‌గావిలో కాంగ్రెస్ పార్టీ స‌మావేశాలు జ‌రుగుతున్నాయి.1924 నాటి స్మార‌క స‌మావేశాల‌ను గుర్తు చేసుకుంటూ..ఈరోజు స్మార‌క సమావేశం ఏర్పాటు చేశారు.ఈ మేరకు బెళగావి న‌గ‌రం అంతా పోస్ట‌ర్ల‌ను…

ఆధారాలు లేకుండా ఈవీఎంలను నిందించలేమని ఎన్.సీ.పీ (ఎస్.పి) ఎంపీ సుప్రీయా సూలే కీలక వ్యాఖ్యలు చేశారు. ఈవీఎంల అవకతవకలపై కొందరు ఆరోపణలు చేస్తున్నారని ఇందులో వాస్తవాలను బయటకు…

త్వరలో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ ఎన్నికలలో తాము ఒంటరిగా పోటీ చేయనున్నట్లు అరవింద్ కేజ్రీవాల్ ఇప్పటికే స్పష్టం చేశారు. ఇటీవల ఆప్…

దేశంలోని 17 మంది చిన్నారులు విశిష్ట అవార్డులకు ఎంపికయ్యారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వారికీ పురస్కారాలను అందచేశారు. రాష్ట్రపతి భవన్ కల్చరల్ సెంటర్‌లో జరిగిన కార్యక్రమంలో 17…

ఆమ్ ఆద్మీ పార్టీపై కాంగ్రెస్ కీలక నేత, కాంగ్రెస్ పార్టీ ట్రెజరర్ అజయ్ మాకెన్ విమర్శలు చేశారు. 40 రోజులపాటు 2013లో ఆ పార్టీకి మద్దతివ్వడం కాంగ్రెస్…

ఐదు రూపాయల కుర్‌కురే ప్యాకెట్‌పై రెండు కుటుంబాల మధ్య పెద్ద యుద్ధ‌మే జ‌రిగింది. ఈ గొడ‌వ‌లో 10 మంది గాయపడగా, చాలామంది పరారీలో ఉన్నారు. ఈ ఘటన…

మధ్యప్రదేశ్-ఉత్తరప్రదేశ్ లలో ప్రవహించే కెన్-బెట్వా నదుల అనుసంధాన జాతీయ ప్రాజెక్టు(కెన్- బెట్వా రివర్ నేషనల్ ప్రాజెక్టు)కు ప్రధాని మోడీ శంకుస్థాపన చేసారు. మాజీ ప్రధాని అటల్ బిహారీ…