Browsing: జాతీయం & అంతర్జాతీయం

ఓటీటీ సబ్‌ స్క్రిప్షన్ సబ్‌స్క్రైబర్లు ఏకకాలంలో లాగిన్ చేయగల 10 పరికరాల సంఖ్యను తగ్గించాలని అమెజాన్ ప్రైమ్ భావిస్తోందని తెలుస్తుంది.వచ్చే సంవత్సరం నుండి దీన్ని అమలు చేసేందుకు…

రష్యా-ఉక్రెయిన్‌ మధ్య గత 3 ఏళ్లుగా తీవ్ర యుద్ధం జరుగుతున్న సంగతి తెలిసిందే.ఉక్రెయిన్‌ను తన అధీనంలోకి తీసుకోవాలని రష్యా ప్రయత్నిస్తుండగా…రష్యా ఆగడాలకు చెక్‌ పెట్టాలనే లక్ష్యంతో,నాటోలో చేరాలనే…

నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ఛైర్ పర్సన్ గా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ వి.రామసుబ్రమణ్యన్ నియమితులయ్యారు. ఆయన నియామకానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్మూ ఆమోదం తెలిపారు.…

అభ్యర్థుల ప్రతిభ ఆధారంగా ఉద్యోగాలు కల్పిస్తున్నామని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి పేర్కొన్నారు.చాంద్రాయణగుట్టలోని CRPF గ్రూప్‌ సెంటర్‌లో ఈరోజు నిర్వహించిన రోజ్‌గార్‌ మేళా కార్యక్రమాన్ని…

ఎన్నికలకు సంబంధించిన ఎలక్ట్రానిక్‌ రికార్డులను ఎవరైనా తనిఖీ చేసేందుకు అనుమతించే నిబంధనల్లో కేంద్ర ఎన్నికల సంఘం మార్పులు చేసింది.ఇకపై పోలింగ్‌కు సంబంధించిన సీసీ టీవీ ఫుటేజ్‌ను, వెబ్‌కాస్టింగ్‌…

యువతకు తమ ప్రభుత్వం భారీగా ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించినట్లు ప్రధాని మోడీ అన్నారు. దేశాభివృద్ధిలో యువత పాత్ర కీలకమని తెలిపారు. ప్రభుత్వం వారిలోని సామర్ధ్యాలను వినియోగించుకొని మరింత…

భారత్ కూడా అభివృద్ధి చెందిన దేశాల సరసన చేరాలంటే దేశంలోని యువత వారానికి 70 గంటలు చొప్పున పని చేయాలంటూ ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి ఇటీవల…

ప్రతియేటా గుజరాత్ లోని కచ్ ప్రాంతంలో జరిగే సాంస్కృతిక మరియు పర్యాటక కార్యక్రమం ‘రణ్ ఉత్సవ్’. ఈ ఏడాది డిసెంబర్1నుండి ప్రారంభమైన ‘రణ ఉత్సవ్’ 2025, ఫిబ్రవరి…

పరస్పర అంగీకారంతో జరిగిన శృంగారాన్ని లైంగిక దాడిగా పరిగణించలేమని ఢిల్లీ హైకోర్టు తీర్పు ఇచ్చింది.చట్టంలోని సెక్షన్లను కొందరు పురుషులను వేధించేందుకు ఉపయోగిస్తున్నారని స్పష్టం చేసింది.తనపై నమోదైన రేప్‌…

ఈశాన్య ప్రాంతాలలో పారిశ్రామిక అభివృద్దికి ప్రాధాన్యతను ఇస్తున్నట్లు కేంద్ర హాం మంత్రి అమిత్ షా అన్నారు. త్రిపుర పర్యటనలో భాగంగా అగర్తలాలో జరిగిన ఈశాన్య మండలి 72వ…