Browsing: జాతీయం & అంతర్జాతీయం

రానున్న రోజుల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దే హవా అని టెక్ నిపుణులు ఎప్పటి నుండో చెబుతున్నారు.అయితే ఇప్పటికే చాట్ జీపీటీ,గూగుల్ జెమిని,చైనా డీప్ సీక్,మెటా ఎల్ఎల్ఏఎంఏ వంటి…

కాంగ్రెస్ సీనియ‌ర్ నాయకుడు,సామ్ పిట్రోడా మ‌రోసారి వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేశారు. పొరుగు దేశం చైనాతో ఉన్న వైరంపై ఆయ‌న అన‌వ‌స‌ర వ్యాఖ్య‌లు చేశారు.చైనాను శ‌త్రు దేశంగా చూడ‌వ‌ద్దు…

భారత ఎన్నికల ప్రక్రియలో అమెరికా జోక్యం చేసుకునేందుకు చూసిందంటూ వార్తలు వినిపిస్తున్నాయి.దేశంలో ఓటింగ్‌ శాతాన్ని పెంచేందుకు మునుపటి బైడెన్‌ ప్రభుత్వం 21 మిలియన్‌ డాలర్లు కేటాయించింది.తాజాగా ట్రంప్‌…

రాష్ట్రపతి భవన్ లో ప్రతి శనివారం నిర్వహించే ‘ఛేంజ్ ఆఫ్ గార్డ్ ‘ కార్యక్రమం ఈ సారి కొత్త విధానంలో నిర్వ‌హించారు. సైనిక విన్యాసాలు, సెరిమోనియల్ మిలిటరీ…

దేశ రాజ‌ధాని ఢిల్లీ మరియు ఆ పరిసర ప్రాంతాలలో నేడు ఉద‌యం బలమైన భూప్ర‌కంప‌న‌లు సంభ‌వించాయి. రిక్ట‌ర్ స్కేల్ పై 4.0 తీవ్ర‌త‌తో ఈ భూకంపం సంభ‌వించింది.…

ఈ సంవత్సరం సెప్టెంబర్-అక్టోబర్ సమయానికి ‘మేడిన్ ఇండియా ‘ మొదటి చిప్ ను తీసుకురానున్నట్లు కేంద్ర ఐటీ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. తాజాగా బెంగుళూరులో జరిగిన…

గత సాయంత్రం న్యూఢిల్లీ రైల్వే స్టేషన్‌లో జరిగిన తొక్కిసలాట ఘటనలో 18 మంది ప్రాణాలు కోల్పోయారు. పలువురు గాయపడ్డారు. మృతుల్లో 10 మంది మహిళలు, ముగ్గురు చిన్నారులు…

అమెరికా నుండి 116 మంది భారత అక్రమ వలసదారులతో కూడిన అమెరికా మిలటరీ విమానం పంజాబ్‌లోని అమృత్‌సర్‌ లో దిగింది. భారత అక్రమ వలసదారులను అమెరికా నుండి…

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి , కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో భేటీ అయ్యారు.ఈ మేరకు ఢిల్లీలోని 10-జన్‌పథ్‌లో పార్టీ అగ్రనేతను సీఎం రేవంత్ రెడ్డి కలిశారు.ఇటీవల…

అమెరికా అక్రమ వలసదారులు అమృత్ సర్ లో దిగడంపై పంజాబ్ సీఎం భగవంత్ మాన్ సింగ్ చేసిన వ్యాఖ్యలకు బీజేపీ కౌంటర్ ఇచ్చింది.ఈ మేరకు ఆ పార్టీ…