Browsing: జాతీయం & అంతర్జాతీయం

దేశ జాతీయతే మన ఏకైక విధానంగా ఉండాలని మన మాతృభూమికి నివాళిగా ఈ విలువలను పరిరక్షించుకోవాలని ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్ ఖడ్ అన్నారు.మన జాతీయ పరివర్తనకు…

మొబైల్ వినియోగదారులను ఇబ్బంది పెడుతున్న స్పామ్‌ కాల్స్‌కు చెక్ పెట్టేందుకు ట్రాయ్‌ సిద్ధమవుతున్నది.వాణిజ్య సమాచారం,ప్రకటనలను కస్టమర్లు స్వీకరించేందుకు ఇచ్చే అనుమతులను ట్రాయ్‌ డిజిటల్‌ డిస్ట్రిబ్యూటెడ్‌ లెడ్జర్‌ టెక్నాలజీ…

ఒళ్లు నొప్పులు,జ్వరం వంటి వాటికి భారతీయులు విరివిగా తీసుకునే మందుబిల్ల ‘పారాసిటమాల్‌’.ఇకపై దీనిని దేశీయంగా తయారు చేయబోతున్నట్టు కేంద్రం వెల్లడించింది.శాస్త్రీయ,పారిశ్రామిక పరిశోధన మండలి (సీఎస్‌ఐఆర్‌) ద్వారా దేశీయంగా…

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ఆప్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఎక్కడ రాజేపడడం లేదు.ప్రజల దృష్టిని ఆకర్షించడం కోసం ఎంత వరకు అయిన వెళ్తున్నారు.కల్కాజీ నియోజకవర్గ బీజేపీ…

ప్రముఖ హోటల్‌ సంస్థ ఓయో కీలక నిర్ణయం తీసుకుంది.కొత్త చెక్‌-ఇన్‌ పాలసీ తీసుకొచ్చింది.ఈ ఏడాదిలో అమల్లోకి వచ్చే కొత్త మార్గదర్శకాలు పరిచయం చేసింది.ఇందులో భాగంగా పెళ్లికాని జంటలు…

చైనాలో వేగంగా వ్యాపిస్తున్న హెచ్ఎంపీవీ భారత్ చేరినట్లు తెలుస్తోంది.ఈ మేరకు బెంగళూరులో ఓ 8 నెలల చిన్నారి అస్వస్థతకు గురికాగా ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లారు.అక్కడి ల్యాబ్…

ఢిల్లీ-ఘజియాబాద్-మీరట్ నమో భారత్ కారిడార్ ను ప్రధాని మోడీ నేడు ప్రారంభించారు. ఉత్తర్ ప్రదేశ్ లోని సాహిబాబాద్, ఢిల్లీ లోని న్యూ అశోక్ నగర్ మధ్య నమో…

ఇస్రో (భారత అంతరిక్ష పరిశోధన సంస్థ) ఇటీవల అంతరిక్షంలోకి పంపించిన అలసందలు మొలకెత్తాయి. అత్యల్ప గ్రావిటీ ఉండే వాతావరణంలో అవి నాలుగు రోజులలోనే మొలకెత్తాయి. స్పేస్ లో…

బిహార్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషను పరీక్షల్లో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ విద్యార్థులు చేస్తోన్న నిరసనకు మద్దతు తెలిపారు ఒకప్పటి ఎన్నికల వ్యూహకర్త అయిన జన్‌సురాజ్‌ పార్టీ వ్యవస్థాపకుడు…

ఆమ్‌ ఆద్మీ పార్టీ (AAP) జాతీయ కన్వీనర్‌, మాజీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌.. బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. డిల్లీ అసెంబ్లీ ఎన్నికల వేళ…