Browsing: రాజకీయం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతిలో మంత్రి నారాయణ పర్యటించారు. పలు రకాల పనులకు టెండర్ల ప్రక్రియ పూర్తయింది. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న కార్యదర్శులు, ప్రధాన కార్యదర్శుల బంగ్లాలు,…

గోషామహల్ ఎమ్మెల్యే, బీజేపీ సీనియర్ నేత రాజాసింగ్ మరోమారు సంచలన వ్యాఖ్యలు చేశారు. సొంత పార్టీ నేతలే తనపై కుట్ర చేస్తున్నారని, తనను జైలుకు పంపించే ప్రయత్నం…

పేదలకు సాయం అందించేందుకు వీలుగా ప్రభుత్వం పీ4 విధానం ద్వారా ప్లాట్‌ఫామ్ నిర్మిస్తుందని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. ఉగాది రోజున ప్రారంభించే జీరో పావర్టీ –…

వైయస్‌ఆర్ కడప జిల్లా పులివెందుల నియోజకవర్గంలో మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్ పర్యటించారు.తాతిరెడ్డిపల్లిలో అకాల వర్షం, ఈదురు గాలుల కారణంగా వేలాది ఎకరాల్లో నేలకొరిగిన అరటి…

కేంద్రం ప్రతిపాదించిన లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్)పై ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తాజాగా స్పందించారు. ఇప్పటివరకు డీలిమిటేషన్ పై ఎలాంటి అధికారిక…

ఏపీ ప్రభుత్వం పేదల కోసం తీసుకొచ్చిన ‘అన్నా క్యాంటీన్ ‘ కు దాతల సహకారం కొనసాగుతోంది. తాజాగా ప్రముఖ పారిశ్రామిక వేత్త, ఆంధ్రప్రదేశ్ రియల్ ఎస్టేట్ డెవలపర్స్…

చెన్నైలో జరిగిన డీలిమిటేషన్ సమావేశంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు పోటీపడి మాట్లాడటం వారి నిజ స్వరూపాన్ని బయట పెట్టిందని కేంద్రమంత్రి,తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి…

డీలిమిటేషన్ అంశంపై దక్షిణాది రాష్ట్రాల్లో ఆందోళనలు పెరుగుతున్నాయి.తాజా జనాభా ప్రాతిపదికన పునర్విభజన చేస్తే దక్షిణాది రాష్ట్రాలకు లోక్‌సభలో ప్రాతినిధ్యం తగ్గిపోతుందనే భావన నెలకొంది.ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే…

స్వాతంత్య్ర సమర వీరులు భగత్ సింగ్, రాజ్ గురు, సుఖ్ దేవ్ లు ఉరికంబం ఎక్కి ప్రాణత్యాగం చేసిన షహీద్ దివస్ సందర్భంగా ఏపీ సీఎం చంద్రబాబు,…

ధాన్యం కొనుగోళ్లలో చారిత్రాత్మక మైలురాయి చేరినట్లు ఆహార, పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. రూ.8003 కోట్ల మేర ధాన్యం కొనుగోలు చేయడం ఓ…