Browsing: రాజకీయం

వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్ పై ఏపీ మంత్రి పయ్యావుల కేశవ్ మండిపడ్డారు. నేడు ఆయన అసెంబ్లీలో మాట్లాడుతూ ప్రమాణస్వీకారం మీదనే పీపీఏల రద్దు…

ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో ఇవాళ ఎస్సీ వర్గీకరణ బిల్లుపై చర్చ జరిగింది.ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడారు.ఎస్సీ వర్గీకరణలో ముఖ్యమంత్రి చంద్రబాబు, ఎమ్మార్పీఎస్ నేత…

వైసీపీ సభ్యులు కొంత మంది దొంగల్లా సభకు వచ్చి సంతకాలు పెట్టి వెళ్తున్నారని అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు చురకలంటించారు. ప్రజాస్వామ్యంలో అది సమంజసం కాదని దొంగల్లా వచ్చి…

విశాఖ ఉక్కుపై కేంద్ర ప్రభుత్వానిది రెండు నాలుకల ధోరణి అని ఏపీసీసీ చీఫ్ షర్మిల విమర్శించారు. ఓవైపు ప్రైవేటీకరణ ప్రశ్నే లేదంటారు. మరోవైపు అమ్మే నిర్ణయంలో మార్పు…

కృష్ణా జిల్లా, మల్లవల్లి పారిశ్రామికవాడలో ఏర్పాటు చేసిన అశోక్ లేల్యాండ్ యూనిట్ ను విద్యా,ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ప్రారంభించారు. దీనిద్వారా మొదటి విడతలో 600మంది,…

చదువులోకి మతం తీసుకురావద్దని కులం, మతం, ప్రాంతానికి అతీతంగా పిల్లలను తయారు చేస్తున్నామని ఏపీ విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ అన్నారు. కరిక్యులంలో రాజకీయాలు తీసుకురావద్దని,…

తెలంగాణ ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క శుక్రవారం 2025-26 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. మొత్తం రూ.3,04,965 కోట్లతో రూపుదిద్దుకున్న ఈ బడ్జెట్, కాంగ్రెస్…

వైసీపీకి మరో కీలక నేత గుడ్ బై చెప్పారు. ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ తాజాగా ఆ పార్టీని వీడుతున్నట్లు తెలిపారు. ఈమేరకు రాజీనామా చేసి ఆయన తన…

అటవీ శాఖ సిబ్బందికి సంబంధించిన ట్రైనింగ్ బలోపేతం చేసే విధంగా తూర్పు గోదావరి జిల్లా దివాన్ చెరువు సమీపంలో స్టేట్ ఫారెస్ట్ అకాడమీని నెలకొల్పాలని రాష్ట్ర ప్రభుత్వం…

అసెంబ్లీ ఆవరణలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రులతో శాసన సభ స్పీకర్ అయ్యన్నపాత్రుడు, డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు, శాసన మండలి చైర్మన్ మోషేస్ రాజు, సీఎం చంద్రబాబు,…