Browsing: రాజకీయం

ఢిల్లీ పర్యటనలో ఏపీ సీఎం చంద్రబాబు బిజీబిజీగా గడిపారు. పలువురు కేంద్ర మంత్రులను కలిశారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్,…

పిల్లల ఆత్మహత్యలు బాధాకరం. మానవతా దృక్పథంతో మన పిల్లలు అనే భావనతో ప్రతి ఒక్కరూ పనిచేయాల్సిన అవసరం ఉందని శాసనమండలిలో విద్యా శాఖ మంత్రి నారా లోకేష్…

విశాఖలో జరిగిన మాజీ మంత్రి దగ్గుబాటి వెంకటేశ్వరరావు రచించిన ‘ప్రపంచ చరిత్ర’ పుస్తకావిష్కరణ సభలో ఏపీ సీఎం చంద్రబాబు పాల్గొన్నారు . కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్,…

కేంద్రమంత్రి నితిన్ గడ్కరీతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో కూటమి ఎంపీలు పాల్గొన్నారు. పెండింగ్ ప్రాజెక్టులు, ఏపీకి కావలసిన నిధులపై ఈ సమావేశంలో చర్చించారు.…

పోలవరం ప్రాజెక్టుపై మాట్లాడే నైతికత వైసీపీకి లేదని ఏపీసీసీ చీఫ్ షర్మిల దుయ్యబట్టారు. స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి గారి పేరు ఉచ్చరించే హక్కు లేనే లేదు. పోలవరం…

ఇటీవల ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలలో ఎమ్మెల్సీ ఎన్నికలలో విజయం సాధించిన అభ్యర్థులకు ప్రధాని మోడీ శుభాకాంక్షలు తెలిపారు. ఈమేరకు ఆయన ‘ఎక్స్’ లో ట్వీట్ చేశారు. తెలంగాణ…

వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో ఆ పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మీడియాతో మాట్లాడారు.‌ఈ సందర్భంగా ఆయన కూటమి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. సూపర్ -…

వైసీపీకి ప్రతిపక్ష హోదా ఇవ్వాలని జగన్ తనకు రాసిన లేఖలో, బెదిరింపులు, ప్రేలాపనలు, అభియోగాలు ఉన్నాయని ఏపీ అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు తెలిపారు. టీవీల్లో అసంబద్ధ…

ఏపీ సీఎం చంద్రబాబును సాయి సాధన అనే చిట్ ఫండ్ సంస్థ మోసానికి గురైన బాధితురాలు కలిశారు. సచివాలయం నుండి ఇంటికి వెళుతున్న సమయంలో ఉండవల్లి నివాసం…

వైసీపీ శాసనసభ్యులపై ఆంధ్రప్రదేశ్ ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ మండిపడ్డారు.ఈ మేరకు ఆయన అసెంబ్లీ మాట్లాడుతూ…అసెంబ్లీకి రాకుండా బయట ఉండి ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారని అన్నారు.ఉన్నవి లేనివి…