Browsing: రాజకీయం

గవర్నర్ గారి ప్రసంగం అనంతరం ఈరోజు అసెంబ్లీ మీడియా పాయింట్ లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడారు.ఈ మేరకు ఆయన మాట్లాడుతూ …వైసీపీకి ప్రతిపక్ష హోదా…

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ సమావేశాలు నేడు ప్రారంభమైన సందర్భంగా రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ సభలనుద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వివరించారు. మా…

అధికార పక్షంతో పాటు ప్రతిపక్షం ఉంటేనే ప్రజాస్వామ్యానికి విలువ అని వైసీపీ నేతలు చెబుతున్నారు. ప్రతిపక్షాన్ని లేకుండా చేయడం అంటే ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమేనని అసెంబ్లీలో మహిళలపై…

ప్రతిపక్ష హోదా అడిగితే వచ్చేది కాదని ప్రజలు ఇవ్వాలని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. మెజారిటీ ఉన్న వ్యక్తులు అధికారం స్థాపిస్తారు, రెండవ అతిపెద్ద…

ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సమావేశాల నుండి వైసీపీ వాకౌట్ చేసింది.ఈ మేరకు గవర్నర్ ప్రసంగాన్ని బహిష్కరిస్తూ…మాజీ సీఎం జగన్ తో పాటుగా ఆ పార్టీ సభ్యులందరూ సభ నుండి…

గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌కు మరోసారి బెదిరింపు కాల్స్ వచ్చాయి.నిన్న అర్ద గంట వ్యవధిలోనే 2 సార్లు కాల్స్ చేసి చంపేస్తామంటూ రాజాసింగ్‌ను హెచ్చరించారు.దీనిపై రాజాసింగ్ స్పందిస్తూ…తనకు…

రాష్ట్ర రైతాంగాన్ని ఎర్రబంగారం ఏడిపిస్తోందని ఏపీసీసీ చీఫ్ షర్మిల ఆవేదన వ్యక్తం చేశారు. మిర్చి పంట నష్టాల ఘాటుకు రైతన్న ఉక్కిరిబిక్కిరి అవుతున్నాడని పెట్టుబడి కూడా రాక…

ప్రజా సేవలో తిరుగులేని నిబద్దత, నిజాయితీ, ఆత్మీయత కలబోసిన నాయకుడు ఎర్రన్నాయుడు అని ఏపీ సీఎం చంద్రబాబు కొనియాడారు. ఈరోజు ఆయన జయంతి సందర్భంగా సీఎం చంద్రబాబు…

రాష్ట్ర వ్యాప్తంగా రోడ్లపై గ్రూప్-2 అభ్యర్థులు ఆందోళనలు చేస్తుంటే వారి విజ్ఞప్తి పట్టించుకోరా అని ఏపీసీసీ చీఫ్ షర్మిల ఏపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రోస్టర్ విధానంలో తప్పులు…

ఏపీ సీఎం చంద్రబాబు జోక్యంతో మిర్చి రైతులకు భారీ ఊరట లభించనుంది. కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ నేతృత్వంలో మిర్చి ధరలపై సమీక్ష నిర్వహించారు.…