Browsing: రాజకీయం

కూటమి ప్రభుత్వం విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతోందని ఏపీ మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్ విమర్శించారు. మూడు త్రైమాసికాలుగా ఫీజు రీయింబర్స్‌మెంట్‌ డబ్బులను పిల్లల చదువులకు…

ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సిఎం చంద్రబాబుపై జరిగిన రాళ్లదాడుల కేసులనూ పోలీసులు రీ-ఓపెన్ చేశారు.తాజాగా కృష్ణా జిల్లా నందిగమలో జరిగిన రాళ్ల దాడి కేసును రీ-ఓపెన్ చేసి ముగ్గురు…

మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలపై ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి చంద్రబాబు నాయుడు స్పందించారు. ఎన్నిక‌ల ఫ‌లితాల‌పై ఆయ‌న హర్షం వ్యక్తం చేశారు.విజయం దిశగా కొన‌సాగుతోన్న‌ భాజపా కూటమికి శుభాకాంక్షలు తెలిపారు.…

మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలు బీజేపీకి చాలా ఆనందాన్ని ఇస్తుందని ఆ పార్టీ మాజీ రాజ్యసభ ఎంపీ,బీజేపీ సీనియర్ నేత జీవీఎల్ నరసింహారావు వ్యాఖ్యానించారు.మహారాష్ట్రలో ఎన్డీఏ కూటమికి ప్రజలు…

సముద్ర తీరం వెంబడి ఉన్న పరిశ్రమలు వ్యర్థాలను శుద్ధి చేసి, నిర్దేశిత ప్రాంతంలోనే వాటిని వదిలేలా చూడటం ద్వారా మత్స్య సంపదకు విఘాతం కలగకుండా చర్యలు చేపడతామని…

స్వర్ణాంధ్ర-2047 విజన్ లో ఉపాధి కల్పన లక్ష్యంగా, కొత్త పాలసీలు తీసుకుని వచ్చినట్లు తెలిపారు. ఏపీ సీఎం చంద్రబాబు అసెంబ్లీలో పలు అంశాలపై మాట్లాడారు. కూటమి వచ్చాక…

ఏపీలోని కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మ్యానిఫెస్టోలో చెప్పిన మరో హామీ నెరవేరుస్తున్నట్లు ఈసందర్భంగా పేర్కొంది. రాష్ట్రంలో పెన్షన్ దారులకు పెన్షన్ల పంపిణీని సరళతరం చేసింది.…

స్పీడ్ అఫ్ డూయింగ్ బిజినెస్ నినాదంతో కంపెనీలు వెంట పరుగులు పెడుతున్నట్లు ఏపీ మంత్రి నారా లోకేష్ వ్యాఖ్యానించారు. అసెంబ్లీ సమావేశాల్లో ఆయన నేడు మాట్లాడుతూ అందరం…

ప్రముఖ ఐటీ దిగ్గజం టీసీఎస్ మూడు నెలల్లో విశాఖకు వస్తుందని ఏపీ మంత్రి నారా లోకేశ్ తెలిపారు. శాసనసభలో ప్రశ్నోత్తరాల సమయంలో ఎమ్మెల్యేల ప్రశ్నలకు ఆయన బదులిచ్చారు.…