Browsing: రాజకీయం

విశాఖపట్నం నగరంలో వాయు కాలుష్యం పై శాసనమండలిలో నేడు ప్రశ్నోత్తరాలు నిర్వహించారు. ఈసందర్భంగా సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమాధానాలు చెప్పారు.…

ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ లో జరిగిన కార్యక్రమంలో ప్రతిష్టాత్మక భారత కంస్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ బాధ్యతలను ఆంధ్రప్రదేశ్ కు చెందిన కొండ్రు సంజయ్ మూర్తి చేపట్టారు.…

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. నేడు సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన సమావేశమైన మంత్రి వర్గ సమావేశంలో ఏపీ టూరిజం పాలసీకి క్యాబినెట్…

2024 ఎన్నికల్లో గతంలో ఎన్నడూ లేనివిధంగా ప్రజలు తీర్పు ఇచ్చారని సీఎం చంద్రబాబు అన్నారు. శాసనసభ లో సీఎం మాట్లాడారు. 150 రోజుల్లో తమ ప్రభుత్వం చేపట్టిన…

గత పాలకులు రక్షిత తాగునీరు సరఫరాపై కనీస శ్రద్ధ చూపలేదని డిప్యూటీ సీఎం పవన్ విమర్శించారు. ఐదేళ్లలో ఒక్కసారి కూడా ఫిల్టర్ బెడ్లు మార్చలేకపోయిందని గ్రామానికి రూ.4…

రాష్ట్రంలో ఉద్యోగాల జాతరకు ఇది ఆరంభం మాత్రమేనని ఏపీ మంత్రి నారా లోకేష్ అన్నారు. 5నెలల క్రితం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నేతృత్వంలోని ప్రజాప్రభుత్వం ఏపీలో అధికారంలోకి రావడంతోనే…

రాష్ట్రంలో రహదారుల నిర్వహణపై వినూత్న ఆలోచనలతో ముందుకు వెళ్లే దిశగా ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు. ఔట్ సోర్సింగ్ ఏజెన్సీకి రహదారుల నిర్వహణ అప్పగించే యోచన చేస్తున్నట్టు ఆయన…

ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాలలో నేడు సాగునీటి ప్రాజెక్టులపై లఘు చర్చలో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడారు. పోలవరం రాష్ట్రానికి జీవనాడి అని వెన్నెముక అని ఈసందర్భంగా చంద్రబాబు…

పర్చూరు శాసనసభ సభ్యులు ఏలూరి సాంబశివరావు ప్రతిష్టాత్మక బ్రిటన్ పార్లిమెంట్ విజనరీ లీడర్ పురస్కారానికి ఎంపికయ్యారు. ఈ అరుదైన అవార్డు సాధించిన ఏలూరికి సీఎం చంద్రబాబు, మంత్రులు…

భారత కంస్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ గా ఆంధ్రప్రదేశ్ కు చెందిన కొండ్రు సంజయ్ మూర్తి నియమితులయ్యారు.ఈ ప్రతిష్టాత్మక పదవికి నియమితులైన మొదటి తెలుగు వ్యక్తి ఆయనే.…