Browsing: హెడ్ లైన్స్

విశాఖపట్నం పోలీసుల ఆధ్వర్యంలో విఎంఆర్డీఏ చిల్డ్రన్ ఎరీనాలో ‘మహిళల రక్షణకు కలసికట్టుగా’ పేరుతో జరిగిన పోక్సో, నిర్భయ మరియు NDPS చట్టాలపై అవగాహన సదస్సులో ఏపీ హోం…

రాజధాని అమరావతిపై కొందరు కావాలనే లేనిపోని అపోహలు సృష్టిస్తున్నారని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పి. నారాయణ అన్నారు.భూములు ఇచ్చిన రైతులకు ఎలాంటి సందేహాలు అవసరం లేదన్నారు.…

ఆంధ్రప్రదేశ్ లో మరో 30 మార్కెట్ కమిటీలకు ఛైర్మన్లు ప్రకటించారు. అభ్యర్థుల ఎంపికలో ప్రజాభిప్రాయానికి ప్రాధాన్యత ఇస్తున్నట్టు తెలిపారు. ఇక ఇందులో పార్టీల పరంగా చూస్తే టీడీపీ-25,…

దీర్ఘకాలిక కొల్లేరు సమస్యను పరిష్కరించాల్సిందిగా కేంద్ర అటవీ శాఖా మంత్రి భుపేంద్ర యాదవ్ కు ఏపీ మంత్రి సత్యకుమార్ యాదవ్ విజ్ఞప్తి చేశారు. తాజాగా ఆయన కేంద్ర…

సమాజ సంస్కరణకు శ్రీకారం చుట్టిన మహోన్నత వ్యక్తి కందుకూరి వీరేశలింగం పంతులు గారి 177వ జయంతి సందర్భంగా విజయవాడ తుమ్మలపల్లి వారి క్షేత్రయ్య కళాక్షేత్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర…

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఆధునికీకరణ పనుల నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు.స్టేషన్‌లోని ప్లాట్‌ఫాంలను విడతల వారీగా తాత్కాలికంగా మూసివేయనున్నట్లు ప్రకటించారు.ఈ రోజు…

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా 2,260 స్పెషల్‌ ఎడ్యుకేషన్‌ ఉపాధ్యాయ నియామకాలను సృష్టిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో 1,136 ఎస్జీటీ, 1,124 స్కూల్‌ అసిస్టెంట్‌…

విశాఖపట్నం – విజయవాడ మధ్య ఉదయాన్నే నడిచే రెండు విమాన సర్వీసులు రద్దయ్యే చర్య తీవ్ర అసౌకర్యానికి దారి తీసింది.ఈ నేపథ్యంలో టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు…

ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ సతీమణి అన్నా లెజినోవా తాజాగా తిరుమ‌ల స్వామివారిని ద‌ర్శించుకున్న విష‌యం తెలిసిందే. ఈరోజు వేకువ‌జామున ఆమె స్వామివారి సుప్ర‌భాత సేవ‌లో పాల్గొన్నారు.…

ఆంధ్రప్రదేశ్ లో 8 మంది ఐఏఎస్ అధికారులు బదిలీ అయ్యారు. దీనికి సంబంధించి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ నేడు ఉత్తర్వులు విడుదల చేశారు. ప్రస్తుతం రెవెన్యూశాఖ…