అనకాపల్లి జిల్లా, కోటవురట్లలో బాణసంచా తయారీ కేంద్రంలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు మృతి చెందడం పట్ల ఏపీ సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం…
Browsing: హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. ఈమేరకు రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి లోకేష్ ‘ఎక్స్’ లో పోస్ట్ చేశారు. విద్యార్థులు తమ ఫలితాలను అధికారిక…
విశాఖ కేజీహెచ్లో సీనియర్ ఫ్యాకల్టీగా పనిచేస్తున్న ప్రముఖ గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్ డాక్టర్ ఈదర పెద్ద వీర్రాజు గారు వినూత్న తరహాలో తెలుగుభాష గొప్పతనంపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్న…
జీవితమంతా మొక్కలు నాటుతూ పర్యావరణం కోసం ఎనలేని కృషి చేసిన ‘వనజీవి రామయ్య’ కన్నుమూశారు. ఆయన వయసు 85 సంవత్సరాలు. కోటికి పైగా మొక్కలు నాటి రికార్డు…
ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ ఫలితాలు రేపు (ఏప్రిల్ 12న) విడుదల కానున్నాయి. ఉయదం 11 గంటలకు ఫలితాలను విడుదల చేస్తున్నట్లు విద్యా శాఖ తెలిపింది. ఒకేసారి ఫస్టియర్, సెకండ్…
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొబైల్ వాహానం ద్వారా పాస్ పోర్టు సేవలు అందుబాటులోకి రానున్నాయి. పాస్ పోర్ట్ కార్యాలయానికి వెళ్లలేని వారు, మారుమూల ప్రాంత ప్రజలు తమ తమ…
మంగళగిరి ఎస్ఎల్ఎన్ కాలనీలో అభివృద్ధి చేసిన శ్రీలక్ష్మీ నరసింహస్వామి పార్కు(ఎస్ఎల్ఎన్ పార్క్)ను మంత్రి నారా లోకేష్ ప్రారంభించారు. 0.35 ఎకరాల్లో విస్తరించి ఉన్న ఈ పార్క్ ను…
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కుమారుడు మార్క్ శంకర్ పవనోవిచ్ ప్రమాదం నుంచి కోలుకుంటున్నాడు.సింగపూర్ స్కూల్లో జరిగిన అగ్నిప్రమాదంలో గాయపడిన మార్క్ ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స…
విద్యాశాఖలో సంస్కరణలు, మెగా డీఎస్సీ, ఎస్ఎస్ సి, ఇంటర్ ఫలితాలు, డ్యాష్ బోర్డు రూపకల్పన తదితర అంశాలపై ఏపీ విద్యా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్…
ఈ నెల 15 నుంచి ఇంటింటికీ మన మిత్ర ద్వారా వాట్సాప్ గవర్నెన్స్పై ప్రజలకు అవగాహన కార్యక్రమాన్ని ఏపీ ప్రభుత్వం చేపట్టనుంది. సచివాలయ సిబ్బంది ఇంటింటికీ వెళ్లి…