Browsing: హెడ్ లైన్స్

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిన్న కొడుకు మార్క్ శంకర్ పవనోవిచ్ అగ్నిప్రమాదంలో గాయపడ్డ సంగతి తెలిసిందే. సింగపూర్ లో మార్క్ శంకర్ చదువుతున్న స్కూల్లో…

భోగాపురం ఎయిర్ పోర్ట్ పనులు 71శాతం పూర్తయ్యాయని కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. ఈ ఎయిర్ పోర్ట్ దేశ రూపురేఖలు మారనున్నట్లు తెలిపారు.…

శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండలోని కియా మోటార్స్ లో పెద్ద ఎత్తున కారు ఇంజిన్లు మాయమైనట్లు వార్తలు వస్తున్నాయి . కాగా, ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి…

అరకు లో 21,850 మంది ఒకచోట చేరి… ‘మహా సూర్య వందనం’ కార్యక్రమం నిర్వహించారు. 108 నిమిషాలలో 108 సూర్య నమస్కారాలతో ఒక రికార్డు సృష్టించారు. కాగా,…

మనఇల్లు – మనలోకేష్ కార్యక్రమంలో భాగంగా 3వరోజు మంగళగిరి డాన్ బాస్కో స్కూలు వద్ద ఏర్పాటుచేసిన సభలో తాడేపల్లి మండలం కొలనుకొండకు చెందిన 231మందికి, పద్మశాలి బజార్…

ఏపీ రాజధాని అమరావతి కోసం కేంద్ర ప్రభుత్వం తాజాగా నిధులు విడుదల చేసింది. వరల్డ్ బ్యాంకు, ఆసియా డెవలప్మెంట్ బ్యాంకు మద్ధతుతో అమరావతికి రూ.4200 కోట్లు విడుదల…

‘గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్టాట్స్’ విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం, 2024–25 సంవత్సరానికి దేశంలో రెండవ అత్యధిక వృద్ధిరేటు 8.21% తో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉండడం…

నాటక రంగంలో అత్యుత్తమ సేవలకు గుర్తింపుగా కందుకూరి పురస్కారాలను ఏపీ ప్రభుత్వం అందించనుంది. కళా, నాటక రంగాలకు కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక,…

రాజమహేంద్రవరంలో “అమరావతి చిత్రకళా వీధి” కార్యక్రమం అట్టహాసంగా ప్రారంభమైంది సుమారు 500 మంది కళాకారులతో ప్రదర్శనలు నిర్వహించారు. ఏపీ పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ ,…

వక్ఫ్ సవరణ బిల్లు ఉభయ సభల్లో ఆమోదం పొందిన సంగతి తెలిసిందే. కాగా వైసీపీ ఈ బిల్లును వ్యతిరేకంగా ఓటు వేసిందని ఆ పార్టీ నేతలు పేర్కొంటున్నారు.…