ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో నేటి ఉదయం అగ్నిప్రమాదం సంభవించిన సంగతి తెలిసిందే. కాగా, అగ్నిప్రమాద ప్రదేశాన్ని సీఎం చంద్రబాబు పరిశీలించారు. వెలగపూడి సచివాలయంలోని రెండవ బ్లాక్లో తెల్లవారుజామున చోటు…
Browsing: హెడ్ లైన్స్
తిరుపతి – పళని మధ్య ఆర్టీసీ సర్వీసును ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రవాణా శాఖ మంత్రి మండిపల్లి రామ్ ప్రసాద్ రెడ్డితో కలిసి ప్రారంభించారు.…
జాతీయ ఎయిడ్స్ నియంత్రణా సంస్థ(NACO) న్యాకో తాజా నివేదికలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 7వ స్థానానికి చేరింది . దేశంలో ఎయిడ్స్ నియంత్రణలో పనితీరు బాగా మెరుగుపర్చుకుని ఏపీ…
ఆంధ్రప్రదేశ్ సచివాలయంలోని రెండో బ్లాక్లో ఈరోజు ఉదయం అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. దీంతో సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది వెంటనే ఘటనాస్థలి వద్దకు చేరుకుని మంటలను అదుపు చేసి…
అమరావతి నిర్మాణ కార్యక్రమాలు వేగవంతం అవుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ దిశగా అడుగులు వేస్తున్న తరుణంలో వరల్డ్ బ్యాంకు గుడ్ న్యూస్ తెలిపింది. రాజధాని అమరావతి నిర్మాణాల…
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసన మండలి సభ్యుడిగా జనసేన సీనియర్ నేత నాగబాబు నేడు ప్రమాణ స్వీకారం చేశారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నికయ్యేందుకు నాకు అవకాశం…
కంచ గచ్చిబౌలి భూముల వివాదం నేపథ్యంలో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (హెచ్సీయూ) వద్ద విద్యార్థుల నిరసన కొనసాగుతోంది.రేవంత్ రెడ్డి ప్రభుత్వం హెచ్సీయూ పరిధిలోని 400 ఎకరాల భూములను…
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొదటి బర్డ్ఫ్లూ మరణం నమోదైంది. హెచ్5ఎన్1 వైరస్ బారినపడి రెండేళ్ల చిన్నారి మరణించడం తీవ్ర విషాదం కలిగించిందో. గుంటూరు జిల్లా నరసరావుపేటలో ఈ విషాద…
తెలుగు తేజం, విశాఖకు చెందిన యువ స్కేటర్ దొంతారా గ్రీష్మ కు ఏపీ సీఎం చంద్రబాబు అభినందనలు తెలిపారు. తైవాన్ లో జరిగిన ఆర్టిస్టిక్ రోలర్ స్కేటింగ్ ఛాంపియన్షిప్ లో తెలుగమ్మాయి, విశాఖకు చెందిన యువ స్కేటర్ దొంతారా గ్రీష్మ…
ఏప్రిల్, మే, జూన్ ఈ మూడు నెలల పాటు సాధారణం కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని ఇండియన్ మెటీరియాలజికల్ డిపార్ట్మెంట్ (ఐఎండీ) అంచనా వేస్తోంది.…