Browsing: హెడ్ లైన్స్

బాపట్ల జిల్లా రేపల్లె నియోజకవర్గం చాట్రగడ్డ గ్రామంలో సనాతన వేదాంత నిష్ఠాశ్రమ శ్రీ సరస్వతీ విద్యామందిర్ పాఠశాల నూతన భవనాల నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమంలో మంత్రి సత్య…

మాజీ మంత్రి, వైసీపీ నేత కొడాలి వెంకటేశ్వరరావు (నాని) ఆరోగ్యానికి సంబంధించి కీలక ప్రకటన వెలువడింది. ఈ నెల 26న గుండెపోటుకు గురైన సంగ‌తి తెలిసిందే. దాంతో…

ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. ప్ర‌పంచ వ్యాప్తంగా ఉన్న తెలుగువారంద‌రికీ శ్రీ విశ్వావసు నామ సంవ‌త్స‌ర ఉగాది శుభాకాంక్ష‌లు. ఈ ఏడాది…

ఉగాది పర్వదినాన్ని అందరూ సంతోషంగా జరుపుకోవాలని మంత్రి నారా లోకేష్ ఆకాంక్షించారు. తెలుగువారందరికీ శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. తెలుగువారిలో కొత్త ఆనందాలు తెచ్చే…

అధికారంలోకి వచ్చిన తర్వాత నుండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం రహాదారులపై ప్రత్యేక దృష్టి సారించింది. ఈమేరకు ఇప్పటికే పలు ప్రాంతాల్లో రహాదారులను పునః నిర్మించింది. తాజాగా…

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రూ.259 కోట్లు అద‌న‌పు కేంద్ర నిధులను ఏపీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి స‌త్య‌కుమార్ కేంద్రాన్ని కోరారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్…

తెలుగుదేశం ఆవిర్భావం ఒక సంచలనమని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. ప్రగతి – ప్రజాసంక్షేమం కోసం ఉద్భవించిన పార్టీ తెలుగుదేశం. పేదవారి…

ఆంధ్రప్రదేశ్ లో 47 మార్కెట్ క‌మిటీల‌(ఏఎంసీ)కు ఛైర్మ‌న్ల‌ను కూటమి ప్ర‌భుత్వం నియ‌మించింది. మొత్తం స‌భ్యుల‌తో క‌లిసి 705 నామినేటెడ్ పోస్టుల‌ను ఈమేరకు భ‌ర్తీ చేసింది. అభ్యర్థుల ఎంపికకు…

ఆంధ్రప్రదేశ్ లో ఈరోజు తీవ్ర వడగాల్పుల ప్రభావం ఉండనుంది రాష్ట్ర విపత్తు నిర్వహణ శాఖ హెచ్చరించింది. ప్రజల మొబైల్ ఫోన్ లకు అత్యాధునిక టెక్నాలజీ ద్వారా ఈమేరకు…

స్మార్ట్ ఆంధ్రప్రదేశ్ ఫౌండేషన్ కు పశ్చిమ గోదావరి జిల్లా దేవరపల్లికి చెందిన పరమేసు బయోటెక్ లిమిటెడ్ రూ.50 లక్షల విరాళం అందజేసింది. ఉండవల్లి నివాసంలో ఏపీ విద్యా…