Browsing: హెడ్ లైన్స్

సినీ నటుడు, మాజీ వైసీపీ నేత పోసాని కృష్ణ మురళిని పోలీసులు అరెస్టు చేశారు. రాయదుర్గం మైహోం భుజా అపార్ట్మెంట్స్ లో ఉంటున్న పోసానిని ఏపీలోని రాయచోటి…

నేడు పవిత్ర మహాశివరాత్రి పర్వదినం పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా భక్తులు శైవ క్షేత్రాలకు పోటెత్తారు. తెల్లవారుజాము నుండే భారీగా భక్తులు ఆలయాలకు వెళ్లి పూజలు చేస్తున్నారు.…

ఏపీలోని నౌకాశ్రయాన్ని కలిపేలా ప్రత్యేక రైలు,రోడ్డు రవాణా మార్గాన్ని ఏర్పాటు చేస్తామని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.తాజాగా హైదరాబాద్‌లో జరుగుతున్న బయో ఆసియా సదస్సులో ఆయన…

అన్నమయ్య జిల్లాలో ఏనుగులు దాడిలో ముగ్గురు మరణించారు. ఓబులవారి పాలెం గుండాల కోన వద్ద భక్తుల పై దాడి చేశాయి. ఈ ఘటనలో ముగ్గురు భక్తులు మృతి…

ఏపీ ఫైబర్ నెట్ ఛైర్మన్ పదవికి, టీడీపీకి జీవీ రెడ్డి రాజీనామా చేశారు. ఈమేరకు ఆయన ఏపీ సీఎం చంద్రబాబుకు తన రాజీనామా లేఖను రాశారు. ఈ…

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో త్వరలో ఖాళీ కానున్న ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. రెండు రాష్ట్రాలలో 10 ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ కానున్నాయి.…

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసన సభ స్పీకర్ సి హెచ్ అయ్యన్న పాత్రుడు అధ్యక్షతన జరిగిన శాసన సభ వ్యవహారాల సలహా సంఘం సమావేశంలో నేడు ముఖ్యమంత్రి చంద్రబాబు…

ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. గవర్నర్ అబ్దుల్ నజీర్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగిస్తున్నారు. ప్రారంభానికి ముందు ప్రసంగం ఇవ్వటానికి వచ్చిన రాష్ట్ర గవర్నర్ అబ్దుల్…

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రేపు జరగాల్సిన గ్రూప్-2 మెయిన్స్ పరీక్షను అభ్యర్థుల ఆందోళలను దృష్టిలో ఉంచుకుని వాయిదా వేయాలని ఏపీ ప్రభుత్వం లేఖ రాసిన సంగతి తెలిసిందే. ఆ…

ఆంధ్రప్రదేశ్ లో ఫిబ్రవరి 23 తేదీన గ్రూప్-2 మెయిన్స్ పరీక్ష నిర్వహించనున్నట్లు ఏపీపీఎస్సీ ఇప్పటికే ప్రకటించింది.అయితే రేపు జరగనున్న ఈ పరీక్షను కొన్ని రోజులు వాయిదా వేయాలంటూ…రాష్ట్ర…