Browsing: హెడ్ లైన్స్

ఏపీలో రికార్డు స్థాయిలో పత్తి కొనుగోళ్లు జరిగాయి.కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాతో 44 వేల మంది రైతుల నుంచి 20 లక్షల క్వింటాళ్ల పత్తిని క్వింటాలుకు రూ.7121…

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి నిర్మాణ పనులకు సంబంధించి ప్రభుత్వం శరవేగంగా అడుగులు వేస్తోంది. మార్చి 15 నుండి అమరావతి నిర్మాణ పనులు ప్రారంభం కానున్నాయి. సీఆర్డీఏ,…

ఆంధ్రప్రదేశ్ లో మహిళల సేఫ్టీ కోసం స్పెషల్ వింగ్ ఏర్పాటు చేసి,వారికి ట్రైనింగ్ ఇవ్వాలని పోలీసులను హోమ్ మంత్రి అనిత కోరారు.ఈ ఎరకు సురక్ష పేరుతో రూపొందిస్తున్న…

నల్గొండ ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌ వద్ద ప్రమాదం చోటుచేసుకుంది. జరిగిన ప్రమాదంపై తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. టన్నెల్‌ వద్ద పైకప్పు కూలి…

ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సామాజిక మాధ్యమాల్లో పోస్టులపై కీలక వ్యాఖ్యలు చేసింది. వీటి వేదికగా చేస్తున్న పోస్టుల వ్యవహారంలో వైసీపీ సోషల్ మీడియా ఇన్‌చార్జి సజ్జల భార్గవ రెడ్డి…

రాష్ట్ర సచివాలయంలో డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, ఇతర పోలీస్ ఉన్నతాధికారులతో ఏపీ హోం మంత్రి వంగలపూడి అనిత సమీక్ష నిర్వహించారు. బడ్జెట్ ప్రాధాన్యతలకు సంబంధించిన అంశాలపైన…

భారత సంతతికి చెందిన ఖగోళ భౌతిక శాస్త్రవేత్త డాక్టర్ రాగదీపిక పుచ్చా బ్లాక్ హోల్స్ మీద చేసిన పరిశోధనలలో ఆమె సాధించిన ఆవిష్కరణల పట్ల ఏపీ సీఎం…

ఏపీ సీఎం చంద్రబాబు సోషల్ మీడియాలో ఆసక్తికర పోస్టును పంచుకున్నారు. శ్రీకాకుళం జిల్లా నుండి ఎన్నో ఏళ్ల కిందట హైదరాబాద్ కు వలసవెళ్లి అక్కడే వెదురు బుట్టలు,…

కనీసం సెలవు కూడా పెట్టకుండా సంవత్సరానికి పైగా విధులకు హాజరు కానీ 55 మంది వైద్యులపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వేటు వేసింది.ఈ మేరకు విధులకు వైద్యులు గైర్హాజరవుతున్నారని…వైద్యులు…

మార్చి 1 నుండి 20 వరకు ఇంటర్మీడియెట్ పరీక్షలు జరగనున్న నేపథ్యంలో అధికారులు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. 1నుండి 19 వరకూ ఇంటర్ ప్రధమ,3నుండి 20 వరకూ…