ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. నేటి ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమయింది. అభ్యర్థులు, ఏజెంట్ల సమక్షంలో అధికారులు స్ట్రాంగ్…
Browsing: హెడ్ లైన్స్
వైజాగ్ లోని రుషికొండ బీచ్ అత్యంత ప్రతిష్ఠాత్మకమైన బ్లూఫ్లాగ్ గుర్తింపును కోల్పోయింది.గతంలో రుషికొండ వద్ద 600 మీటర్ల తీర ప్రాంతాన్ని బ్లూఫాగ్ బీచ్గా ధ్రువీకరిస్తూ 2020లో డెన్మార్క్కు…
ఆంధ్రప్రదేశ్ ఉమెన్ ఎంపవర్మెంట్ బ్రాండ్ అంబాసిడర్గా హీరోయిన్ మీనాక్షి చౌదరిని నియమించారని సోషల్ మీడియాలో చేస్తున్న ప్రచారం పూర్తిగా ఫేక్ అని ఏపీ ప్రభుత్వం స్పష్టం చేసింది.…
సీనియర్ ఐపీఎస్ అధికారి సీఐడీ మాజీ చీఫ్ సునీల్ కుమార్ ను సస్పెండ్ చేశారు. సునీల్ కుమార్ ను సస్పెండ్ చేస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ…
మంత్రాలయం పుణ్యక్షేత్రాన్ని ఏపీ మంత్రి నారా లోకేష్ దర్శించుకున్నారు. మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి పీఠాన్ని అధిష్టించిన పరమ పవిత్ర రోజును పురస్కరించుకుని మఠం పీఠాధిపతి సుబుదేంద్ర…
వైసీపీ నేతలకు హోంమంత్రి అనిత కౌంటర్ ఇచ్చారు .ఎవరైనా సరే నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలన్నారు. అనంతపురంలో జరిగిన ఎస్సైల పాసింగ్ అవుట్ పరేడ్ లో ఆమె…
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం ఆశా వర్కర్లకు శుభవార్త చెప్పింది. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు ఆశా వర్కర్లకు సీఎం చంద్రబాబు వరాల జల్లు కురిపించారు.…
మున్సిపాల్టీలకు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్ మెంట్ శాఖామంత్రి పొంగూరు నారాయణ గుడ్ న్యూస్ చెప్పారు. ఈ ఏప్రియల్ నుండి మున్సిపాల్టీల నిధులు ఆయా మున్సిపాల్టీల…
ఏపీ లోని టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి ప్రభుత్వం నేడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్ 2025-26ను అసెంబ్లీలో ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. కాగా, దీనిపై ఏపీసీసీ చీఫ్ షర్మిల స్పందించారు.…
సినీ నటుడు,మాజీ వైసిపి నేత పోసాని కృష్ణమురళిని రాజంపేట సబ్ జైలుకు తరలించారు.ఈ మేరకు రైల్వే కోడూరు కోర్టు ఆయనకు 14 రోజుల రిమాండ్ విధించింది.కాగా పోసానికి…