గత వైసీపీ ప్రభుత్వం పాలన వల్ల ఏపీ ఫైబర్ నెట్ ప్రస్తుతం దివాళా అంచున ఉందని ఏపీ ఫైబర్ నెట్ ఛైర్మన్ జీ.వీ.రెడ్డి విమర్శించారు. దర్శకుడు రాంగోపాల్…
Browsing: హెడ్ లైన్స్
తాజాగా ప్రకటించిన కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారాల్లో ప్రముఖ రచయిత పెనుగొండ లక్ష్మీనారాయణకు ‘ దీపిక ’ అభ్యుదయ వ్యాస సంపూటికి గాను పురస్కారం దక్కింది. పల్నాడు…
బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. ఈ అల్పపీడనం కోస్తా తీరం వైపుగా పయనిస్తుందని దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల్లో నేడు, రేపు భారీ వర్షాలు కురిసే అవకాశం…
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో సంచలనం సృష్టించిన మాజీ మంత్రి, పరిటాల రవి హత్య కేసులో 5 ముద్దాయిలకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది.ఈ హత్య జరిగిన…
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో ఒక బాలుడికి జికా వైరస్ సోకిందనే ప్రచారం నేపథ్యంలో దీనిపై మంత్రి ఆనం రామనారాయణరెడ్డి స్పందించారు. వెంటనే అధికారులను అప్రమత్తం…
జమిలి ఎన్నికల బిల్లులను బీజేపీ లోక్సభలో ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. కాగా, దీనిని కాంగ్రెస్ సహా విపక్ష పార్టీలు వ్యతిరేకిస్తున్నాయి. ఏపీసీసీ చీఫ్ షర్మిల జమిలీ ఎన్నికల…
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీ సిటీలో 75 ఎకరాల్లో జపాన్ కు చెందిన ప్రముఖ ఏసీ, రిఫ్రిజిరేటర్ల తయారీ కంపెనీ డైకిన్ రూ.వెయ్యి కోట్లతో తయారీ యూనిట్ ను…
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అందించే ‘డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజనం’ పథకం మెనూను ప్రభుత్వం జోన్లవారీగా మార్చింది. విద్యార్థులకు అన్ని రకాల పోషకాలు అందేలా రూపొందించారు.…
పైప్ లైన్లు ద్వారా గ్యాస్ వినియోగించే రాజధాని నగరంగా అమరావతిని తీర్చిదిద్దాలని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ప్రతిపాదించింది. పెట్రోలియం అండ్ నేచురల్ గ్యాస్ రెగ్యులేటరీ బోర్డు సభ్యుడు…
పౌర సరఫరాల శాఖలో గత 5 ఏళ్లలో వైసీపీ వాళ్ళు చేసిన వాటిపైన దృష్టి పెట్టి రాష్ట్రవ్యాప్తంగా సంస్కరణలు తీసుకొచ్చే ప్రక్రియ జరుగుతూ ఉందని ఏపీ పౌర…