డిసెంబర్ 17 నుండి 20 వరకు విశాఖపట్నం వేదికగా భారత్ మరియు శ్రీలంకలకు చెందిన నావికా దళాలు సంయుక్తంగా స్లినెక్స్ 2024 పేరిట నావికా విన్యాసాలు జరుగుతున్నాయి.…
Browsing: హెడ్ లైన్స్
తెలంగాణ ఇంటర్ పరీక్షలు సంబంధించిన షెడ్యూల్ విడుదల అయింది. మార్చ్ 5 నుంచి మార్చ్ 25 వరకు పరీక్షలు జరగనున్నట్లు విద్యా శాఖ తెలిపింది. ఫిబ్రవరి 3…
పోలవరం ప్రాజెక్టును 2027 డిసెంబర్ నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఏపీ సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జీవనాడిగా భావించే ఈ కీలక ప్రాజెక్టును ఆయన…
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జీవనాడిగా భావించే కీలక పోలవరం ప్రాజెక్టును ఏపీ సీఎం చంద్రబాబు నేడు సందర్శించారు. ఏరియల్ వ్యూ ద్వారా ప్రాజెక్టు పనులు పరిశీలించారు. ప్రాజెక్టుకు సంబంధించిన…
విజన్ 2047 పేరుతో చంద్రబాబు మళ్ళీ అరచేతిలో వైకుంఠం చూపిస్తున్నారని ఏపీసీసీ చీఫ్ షర్మిల విమర్శించారు. ఆంధ్రప్రదేశ్ దశ – దిశ మారాలంటే తక్షణం కావాల్సింది విజన్లు…
సుప్రసిద్ధ తబలా విద్వాంసుడు జాకీర్ హుస్సేన్ కన్నుమూశారు. ఆయన వయసు 73 సంవత్సరాలు. అనారోగ్య సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆయన నేడు ఉదయం శాన్ ఫ్రాన్సిస్కోలోని హాస్పిటల్స్…
ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి నీ.వీ.సింధు ఆమె తండ్రి శ్రీ పి.వి. రమణ గారితో కలిసి నేటి సాయంత్రం మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్…
నటుడు అల్లు అర్జున్ కు ఆంధ్రప్రదేశ్ ముఖ్య మంత్రి చంద్రబాబు నాయుడు కాల్ చేశారు. బెయిల్ పై విడులైన బన్నీ నీ పరామర్శించారు. తాజా పరిస్థితులు అడిగి…
ఏపీలో టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతి నిర్మాణానికి ఉన్న ఇబ్బందులను ఒక్కొకటిగా తొలగించుకుంటూ వస్తున్నామని మంత్రి నారాయణ పేర్కొన్నారు. ఇప్పటికే రూ.22 వేల కోట్ల…
సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో నిన్న అరెస్టయిన ప్రముఖ సినీ నటుడు అల్లు అర్జున్ కొద్దిసేపటి క్రితం చంచల్ గూడ జైలు నుండి విడుదలయ్యారు.…