రాష్ట్రంలో వ్యవసాయం సంక్షోభంలో పడిందని ఏపీసీసీ చీఫ్ షర్మిల విమర్శించారు. పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు అందక.. చేసిన అప్పులు తీర్చలేక రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని మరికొందరు…
Browsing: హెడ్ లైన్స్
పుష్ప సినిమా విడుదల సందర్భంగా సంధ్య థియేటర్ లో జరిగిన ఘటనలో అల్లు అర్జున్ అంశంపై ఏపీ బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.అల్లు…
రాష్ట్రంలోని అన్ని జిల్లాలను సమానంగా అభివృద్ధి చేసే విధంగా ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు ఏపీ మంత్రి నారాయణ పేర్కొన్నారు. అమరావతిలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఏ రాష్ట్రానికైనా దేశానికైనా…
ప్రకాశం జిల్లాలో వరుస భూప్రకంపనలు చోటు చేసుకుంటున్నాయి. వరుసగా మూడు రోజులు నుంచి ముండ్లమూరులో భూ ప్రకంపనలు వచ్చాయి. ఈరోజు ఉదయం 10.35 గంటల సమయంలో భూమి…
ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి లోకేష్ తనయుడు నారా దేవాన్ష్ చెస్ లో అత్యంత క్లిష్టమైన 175 పజిల్స్ ను వేగంగా పరిష్కరించి ‘ఫాస్టెస్ట్ చెక్మేట్…
భారత స్టార్ షట్లర్ పి.వి.సింధు, పోసిడెక్స్ టెక్నాలజీస్ సంస్థ ఎగ్జిక్యూటివ్ వెంకట దత్తసాయిల వివాహం ఘనంగా జరిగింది. రాజస్థాన్ లోని ఉదయ్ సాగర్ లేక్ లో గల…
పౌరులుగా అందరూ బాధ్యతాయుతంగా ఉండాలని తెలంగాణ డీజీపీ జితేందర్ తెలిపారు.సంధ్య థియేటర్ ఘటనపై ఆయన స్పందించారు.వ్యక్తిగతంగా తాము ఎవరికీ వ్యతిరేకం కాదన్నారు.“సంధ్య థియేటర్ ఘటన దురదృష్టకరం.అల్లు అర్జున్…
మహిళలకు ఫ్రీ బస్ పథకం అమలుపై కూటమి ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని ఏపీసీసీ చీఫ్ షర్మిల విమర్శించారు. కాలయాపన తప్పా ఇచ్చిన హామీ నిలబెట్టుకునే బాధ్యత కనిపించడం…
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అంశానికి సంబంధించి ప్రభుత్వం మంత్రుల కమిటీని ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈమేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ఇతర…
ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ గా మధుమూర్తి నియమితులయ్యారు. మూడు సంవత్సరాల పాటు ఆయన ఈపదవిలో కొనసాగనున్నారు. విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ ఈమేరకు ఉత్తర్వులు…