మహానాడు ఏర్పాట్లపై పొలిట్ బ్యూరో సమావేశానికి ముందు మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయంలో మహానాడు కమిటీల కన్వీనర్లు, కో కన్వీనర్లతో టీడీపీ అగ్రనేత లోకేష్ సమావేశం…
Browsing: హెడ్ లైన్స్
సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీ.బీ.ఎస్.ఈ) 10, 12వ తరగతి ఫలితాలు విడుదలయ్యాయి. నేటి ఉదయం పన్నెండో తరగతి, మధ్యాహ్నం పదో తరగతి ఫలితాలు బోర్డు…
దేశ సేవలో అమరుడైన వీర జవాన్ మురళీ నాయక్ కుటుంబాన్ని మాజీ సీఎం, వైయస్ఆర్ సీపీ అధినేత జగన్ పరామర్శించారు. శ్రీసత్యసాయి జిల్లా గోరంట్ల మండలం కళ్లితండాలోని…
దేశం కోసం తన ప్రాణాలను అర్పించిన శ్రీ సత్యసాయి జిల్లా కళ్లితండాకు చెందిన వీరజవాన్ మురళీ నాయక్ భౌతికకాయానికి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రులు…
దేశ సరిహద్దుల్లో దేశ భద్రత కోసం తన ప్రాణాలర్పించిన ఏపీకి చెందిన సైనికుడు మురళీ నాయక్ కు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నివాళులర్పించారు. శ్రీ…
దేశ రక్షణలో శ్రీ సత్యసాయి జిల్లా, , గోరంట్ల మండలానికి చెందిన మురళి నాయక్ అనే సైనికుడు ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం భారత్ పాకిస్థాన్ దేశాల మధ్య…
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈనెల 7 నుంచి రేషన్కార్డు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు.కొత్త రేషన్కార్డులు, కుటుంబసభ్యుల చేరిక-తీసివేత, చిరునామా…
ఈరోజు, రేపు ఒక మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం, పల్నాడు, అనకాపల్లి, ప్రకాశం,…
విజయవాడ నుండి విశాఖపట్నం మధ్య ఉదయపు విమాన సర్వీస్ జూన్ 1 నుండి తిరిగి ప్రారంభం కానున్నట్లు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్…
శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం లోని శ్రీ కన్యకా పరమేశ్వరీ దేవాలయంలో వార్షికోత్సవం ఘనంగా నిర్వహిస్తున్నారు. ఆలయంలో విగ్రహ ప్రతిష్ట చేసి 85 సంవత్సరాలైన సందర్భంగా ఈ…