Browsing: జాతీయం & అంతర్జాతీయం

భారత రాజ్యాంగాన్ని ఉద్దేశించి పార్లమెంట్ లో ప్రత్యేక చర్చ జరిగింది.రాజ్యాంగం ఆమోదించి 75 ఏళ్ల అయిన సందర్భంగా కేంద్ర మంత్రి నిర్మల సీతారామన్ ఈ చర్చను ఆరంభించారు.ఈ…

మైనారిటీ, హిందువులపై బంగ్లాదేశ్ లో వరుస దాడులు జరుగుతున్న విషయం తెలిసిందే.ఈ దాడుల వల్ల అక్కడి ప్రజలు ఎంతో ఇబ్బంది పడుతున్నారు.తాజాగా ఈ దాడులను ఉద్దేశించి ప్రియాంక…

యాచకులు లేని నగరంగా తీర్చిదిద్దేందుకు మధ్యప్రదేశ్లోని ఇందౌర్ నగరం కీలక చర్యలు చేపడుతుంది.ఇందులో భాగంగా ఇప్పటికే జిల్లా అధికారులు భిక్షాటనను నిషేధించారు.యాచకులకు సాయం చేసే వారిపైనా కఠిన…

ఆర్‌ఎస్‌ఎస్‌ మాజీ నాయకుడు రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఉన్నారని రాజ్యాంగ పరిషత్‌ చర్చలు చెబుతున్నాయని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మండిపడ్డారు.బీజేపీ మాయమాటలతో దేశ ప్రజలను మోసం చేస్తోందని,బదులుగా…

ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు, అమెరికా నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన ట్రంప్ ఫోన్ కాల్ లో మాట్లాడుకున్నారు.గాజా యుద్ధం, సిరియా లోని పరిస్థితుల గురించి వీరి మధ్య తీవ్ర…

భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చి 75 ఏళ్లయిన సందర్భంగా 2047 నాటికి అభివృద్ధి చెందిన భారత్ (వికసిత్ భారత్)ను సుసాధ్యం చేయడానికి ప్రధాని మోడీ 11 సంకల్పాలను…

దేశంలో డిజిటల్ చెల్లింపులు భారీగా నమోదవుతున్నాయి. రికార్డు స్థాయిలో లావాదేవీలు జరుగుతూ సరికొత్త మైలురాయిని అందుకుంటూ ముందుకు సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ…

బీజేపీ సీనియర్‌ నాయకుడు,మాజీ ఉపప్రధాని లాల్‌కృష్ణ అద్వానీ(97) అస్వస్థతతో ఢిల్లీలోని ఇంద్రప్రస్థ అపోలో ఆస్పత్రిలో చేరారు.అద్వానీ ను ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నామని, ప్రస్తుతం ఆరోగ్యం నిలకడగా…

పశ్చిమాసియా దేశమైన సిరియాలో నెలకొన్న ప్రతిష్టంభన పరిస్థితుల గురించి తెలిసిందే. ఐదున్నర దశాబ్దాల కుటుంబ పాలనకు ఆదేశ ప్రజలు ముగింపు పలికారు. తిరుగుబాటు దారులు సిరియా రాజధాని…

దేశానికి కాంగ్రెస్ అనేక విధాలుగా నష్టం కలిగించిందని ప్రధాని మోదీ అన్నారు.దేశానికి కాంగ్రెస్ పార్టీ అనేక నష్టాలు కలిగించిందంటూ పార్లమెంటు ప్రసంగంలో ప్రధాని మోదీ విమర్శించారు.’రాజ్యాంగ ఔన్నత్యాన్ని…