దేశ రాజధాని ఢిల్లీలో నానాటికీ పెరుగుతున్న నేర సామ్రాజ్యం గురించి ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ ఆందోళన వ్యక్తం చేశారు. ఢిల్లీలో పెరుగుతున్న నేరాల గురించి కేంద్రమంత్రి…
Browsing: జాతీయం & అంతర్జాతీయం
డిసీజ్ ఎక్స్ అనే కొత్త వ్యాధి ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తి చెందుతోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం, ఇటీవల ఆఫ్రికా దేశమైన డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో ఈ…
పంజాబ్-హార్యానా సరిహద్దు ప్రాంతమైన శంభు దగ్గర రైతులు మరోసారి ఢిల్లీ చలో మార్చ్ కు పిలుపునివ్వడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ సందర్భంగా రైతులను చెదరగొట్టేందుకు పోలీసులు…
న్యూయార్క్ లో అనుమానాస్పద డ్రోన్స్ కలకలం సృష్టించాయి. ఆకాశంలో డ్రోన్ల లాంటి వస్తువులు ఎగరడంతో గురువారం రాత్రంతా అక్కడి ప్రజలు భయంభయంగా గడిపారు. విచిత్రమైన వస్తువులు ఎగురుతున్న…
న్యాయమూర్తులు ఋషి, సన్యాసి మాదిరిగా జీవించాలని సుప్రీం కోర్టు తెలిపింది. గుర్రాల మాదిరిగా వేగంగా పని చేయాలని చెప్పింది. న్యాయ సంబంధిత అంశాల్లో వ్యక్తిగత అభిప్రాయాలను వ్యక్తం…
డే లైట్ అదా పద్ధతిని అనుసరించడం అసౌకర్యంగా ఉందని అమెరికాకు కాబోయే అధ్యక్షుడు ట్రంప్ తెలిపారు. డే లైట్ ఆదా సమయం వల్ల అమెరికన్లపై చాలా భారం…
రానున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో తాను మరోసారి న్యూఢిల్లీ నుండే పోటీ చేయనున్నట్లు ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత,ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ స్పష్టం చేశారు.…
జాతీయ మహిళా కమిషన్ మాజీ అధ్యక్షురాలు, బీజేపీ నేత రేఖా శర్మ రాజ్యసభ ఉప ఎన్నికల్లో హార్యానా నుండి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ ఎన్నికల బరిలో ఆమె…
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఉప ప్రధాని, విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి షేక్ అబ్దుల్లా బిన్ జయద్ అల్ నహ్యాన్ భారత్ లో పర్యటిస్తున్నారు. మూడు రోజుల…
బంగ్లాదేశ్ లో హిందువులు, ఇతర మైనారిటీలపై జరుగుతున్న దాడులు ఆందోళనకరమని కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి జై శంకర్ అన్నారు. దీనిపై ఆయన లోక్ సభలో మాట్లాడారు.…
