బైడెన్ పాలనలో భారత్ – అమెరికా మధ్య సంబంధాలు ఎంతగానో బలపడ్డాయని ఆయన యంత్రాంగం పేర్కొంది.త్వరలో అమెరికా నూతన అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టనున్న ట్రంప్ కూడా ఆయా…
Browsing: జాతీయం & అంతర్జాతీయం
కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న జమిలి ఎన్నికల బిల్లులను లోక్సభలో ప్రవేశపెట్టిన సమయంలో కొందరు ఎంపీలు సభకు రాకపోవటాన్ని బీజేపీ తీవ్రంగా పరిగణించనుంది.అయితే వారికి నోటీసులు…
అశ్లీల చిత్రాల నిర్మాణం,ప్రసారం చేశారనే ఆరోపణలతో ప్రముఖ వ్యాపార వేత్త రాజ్కుంద్రా కొంతకాలం పాటు జైలులో ఉండి విడుదలైన విషయం తెలిసిందే.ఈ కేసును ఉద్దేశించి తాజాగా ఆయన…
‘వన్ నేషన్ వన్ ఎలక్షన్’ ప్రణాళిక నేడు పార్లమెంటు ముందుకు వచ్చింది. లోక్ సభతో పాటు రాష్ట్ర అసెంబ్లీలకు ఒకే సారి ఎన్నికలు నిర్వహించాలనే ఉద్దేశించిన ఈ…
చాట్ జీపీటీ పేరెంట్ కంపెనీ ఓపెన్ ఏఐ సెర్చ్ ఇంజన్ ను తీసుకొచ్చింది. ఇప్పటికే పెయిడ్ వినియోగదారులకు మాత్రమే అందుబాటులో ఉండే ఈ సదుపాయాన్ని అందరికీ ఉచితంగా…
తమ ఖాతాదారులను ఉద్దేశించి ఎస్బీఐ కీలక హెచ్చరిక చేసింది.ఫలానా పథకాల్లో అత్యధిక రిటర్నులు వస్తున్నాయంటూ చక్కర్లు కొడుతున్న వీడియోలపై ఎస్బీఐ తాజాగా స్పందించింది.ఆయా వీడియోలను నమ్మవద్దని చెప్పింది.అవన్నీ…
అమెరికాకు కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్నకు భారీ షాక్ తగిలింది.పోర్న్ స్టార్కు హష్ మనీ కేసులో ఆయనపై నమోదైన అభియోగాలను కొట్టివేసేందుకు న్యూయార్క్ కోర్టు అంగీకరించలేదు.అధికారిక చర్యలకు…
పర్యావరణ పరిరక్షణ కోసం ఎంతగానో కృషి చేసి పద్మశ్రీ పురస్కారాన్ని అందుకున్న తులసీ గౌడ తుదిశ్వాస విడిచారు. ఆమె వయసు 80 సంవత్సరాలు. ఆమెను కర్ణాటక వృక్ష…
శ్రీలంక అధ్యక్షులు అనుర కుమార దిసనాయకే భారత్ లో పర్యటించారు. ఈ నేపథ్యంలో ఇరుదేశాల ద్వైపాక్షిక సహకారంలో సాధించిన పురోగతిపై సమీక్షించారు. వాణిజ్యం, పెట్టుబడులు, అభివృద్ది, భద్రతా…
ప్రతి 12 సంవత్సరాలకు మహా కుంభమేళా జరుగనున్న సంగతి తెలిసిందే. ప్రయాగ్ రాజ్ 2025 లో జనవరి 13 నుండి ఫిబ్రవరి 26 వరకు జరగనుంది. ఈ…
