Browsing: జాతీయం & అంతర్జాతీయం

జర్మనీలోని ప్రముఖ టెక్‌ దిగ్గజం సీమెన్స్ సీఈవో ఆగస్టిన్ ఎస్కోబార్ హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారు.ఈ ప్రమాదంలో ఆయన భార్య, ముగ్గురు పిల్లలు కూడా ప్రాణాలు కోల్పోయారు.గురువారం న్యూయార్క్‌లోని…

కర్నాటకలో కమీషన్ల విషయంలో జరుగుతున్న దుర్వినియోగంపై డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. బిల్లులు చెల్లించేందుకు ఎవరైనా కమీషన్‌ డిమాండ్ చేస్తే వారికి వ్యతిరేకంగా…

తమిళనాడు బీజేపీకి నూతన అధ్యక్షుడిగా నైనార్ నాగేంద్రన్ నియామకం ఖరారైనట్లు తెలుస్తోంది.ప్రస్తుత రాష్ట్ర అధ్యక్షుడు కె. అన్నామలై స్థానంలో ఆయన బాధ్యతలు చేపట్టబోతున్నారు.ఈ పదవికి నాగేంద్రన్‌ ఒక్కరే…

భారత్-అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందం చర్యలపై విదేశాంగ మంత్రి ఎస్‌ జైశంకర్ గ్లోబల్ టెక్నాలజీ సమ్మిట్‌లో కీలక వ్యాఖ్యలు చేశారు. గతంలో ట్రంప్ పరిపాలన సమయంలో నాలుగు…

2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల కోసం అన్నాడీఎంకే మరియు బీజేపీ మళ్లీ చేతులు కలిపాయి.ఈ పొత్తును కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధికారికంగా ప్రకటించారు.ప్రధాని మోదీ,పళనిస్వామి నేతృత్వంలో…

బెంగళూరులో మత వేధింపులకు సంబంధించిన ఘటన ఒకటి కలకలం రేపింది.ఏప్రిల్ 9న చంద్రా లేఅవుట్‌లో బురఖా ధరించిన ముస్లిం యువతి, హిందూ యువకుడితో స్కూటీపై కూర్చుండగా, నలుగురు…

ప్రతిపక్షాలపై మరోసారి ప్రధాని మోడీ తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు. వారు అధికార వ్యామోహంతో కుటుంబ ప్రయోజనాలపై మాత్రమే దృష్టి సారిస్తున్నారని మండిపడ్డారు. అయితే తమ ప్రభుత్వం…

ముంబ‌యిలో మారణహోమం సృష్టించిన 26/11 ఉగ్రదాడి కేసులో ప్రధాన కుట్ర‌దారుల్లో ఒక‌డైన‌ తహవ్వుర్‌ హుస్సేన్‌ రాణాను భారత్‌ తన దౌత్య నైపుణ్యాన్ని ప్రదర్శించి తీసుకువచ్చిన సంగతి తెలిసిందే.…

మన దేశంలోని రోడ్లను అమెరికా రోడ్ల కంటే అద్భుతంగా తీర్చిదిద్దుతామని కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. అమెరికా సంపన్న దేశం…

కర్ణాటక రాజధాని బెంగళూరులో తాగునీటి ధరలు త్వరలో పెరిగే అవకాశం ఉంది.బెంగళూరు నీటి సరఫరా,మురుగునీటి పారుదల బోర్డు (BWSSB) లీటరుకు సగటున 7–8 పైసల వరకు ఛార్జీలు…