భారత రాజవంశానికి చెందిన గోల్కొండ బ్లూ డైమండ్ త్వరలో వేలం వేయనున్నారు.గోల్కొండ గనుల్లో లభించిన ఈ అరుదైన నీలి వజ్రం 23.24 క్యారెట్స్ బరువు కలిగి ఉంది.దీని…
Browsing: జాతీయం & అంతర్జాతీయం
వక్ఫ్ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ చేస్తున్న నిరసనలపై ప్రధాని మోడీ ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ అధికారం కోసం పవిత్రమైన రాజ్యాంగాన్ని ఆయుధంలా వాడుకుంటూ ఓటు బ్యాంకు…
భారత రక్షణ రంగం మరో కీలక ముందడుగు వేసింది.30 కిలోవాట్ల శక్తి కలిగిన లేజర్ ఆధారిత ఆయుధ వ్యవస్థను డీఆర్డీవో విజయవంతంగా పరీక్షించింది.కర్నూలులో జరిగిన ఈ పరీక్షలో,…
కోస్ట్ గార్డ్, గుజరాత్ యాంటీ టెర్రరిస్టు స్క్వాడ్ (ఏటీఎస్) అరేబియా సముద్రంలో స్మగ్లర్లు పడేసిన రూ.1800 కోట్ల విలువైన డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నాయి. అరేబియా సముద్రంలో…
తమిళనాడు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా తిరునల్వేలి శాసనసభ్యుడు నైనార్ నాగేంద్రన్ ఎన్నికయ్యారు. చెన్నైలో జరిగిన పార్టీ సమావేశంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, పార్టీ జాతీయ ప్రధాన…
అలహాబాద్ హైకోర్టు కీలక తీర్పులో అరెస్టు సమయంలో కారణాలు తెలియజేయకపోతే అది రాజ్యాంగ ఉల్లంఘనగా పరిగణించాలన్నారు.రాజ్యాంగంలోని ఆర్టికల్ 22(1) ప్రకారం, అరెస్టైన వ్యక్తికి కారణాలు స్పష్టంగా,అతడికి అర్థమయ్యే…
కేరళ రాష్ట్ర ప్రభుత్వం మంత్రుల ఉపయోగార్థం కొత్తగా 13 ఇన్నోవా క్రిస్టా కార్లు కొనుగోలు చేసింది.ఈ ప్రక్రియలో మొత్తం రూ.2.71 కోట్లు ఖర్చు చేసినట్లు కేరళ ముఖ్యమంత్రి…
ప్రఖ్యాత కథక్ నర్తకి కుముదిని లఖియా ఇకలేరు.ఆమె 95 ఏళ్ల వయస్సులో వృద్ధాప్య సంబంధ అనారోగ్యంతో శనివారం ఉదయం గుజరాత్లోని అహ్మదాబాద్లో తన నివాసంలో తుదిశ్వాస విడిచారు.…
ఉత్తరాఖండ్లో అత్యంత పవిత్రమైన చార్ధామ్ యాత్రకు ఈ నెల 30వ తేదీ నుండి ఘనంగా ఆరంభం కాబోతోంది.భక్తులు యమునోత్రి, గంగోత్రి, కేదార్నాథ్, బద్రీనాథ్లను దర్శించుకునేందుకు సిద్ధమవుతున్నారు.ఈ యాత్ర…
అమెరికాలో ఉన్నత విద్యను అభ్యసించాలనే లక్ష్యంతో ఉన్న వేలాది మంది భారతీయ విద్యార్థుల్లో తీవ్ర అనిశ్చితి నెలకొంది.ఇందుకు కారణం,ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ (ఓపీటీ) ప్రోగ్రామ్ను రద్దు చేయాలని…
