అమెరికా ఇరాన్ లోని మూడు కీలక అణు కేంద్రాలపై విజయవంతంగా దాడులు పూర్తి చేసినట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. “ఫోర్డో, నతాంజ్, ఇస్ఫహాన్” అణు…
Browsing: జాతీయం & అంతర్జాతీయం
ఇరాన్ -ఇజ్రాయెల్ దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో భారత్ ‘ఆపరేషన్ సింధు’ పేరిట ఇరాన్ లో చిక్కుకుపోయిన భారతీయులను స్వదేశానికి తిరిగి తీసుకొస్తున్న సంగతి…
నేడు 11వ అంతర్జాతీయ యోగా డే సందర్భంగా విశాఖలో ఘనంగా యోగా డే నిర్వహించారు. ప్రధాని మోడీ, ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్,…
భారతీయ సంస్కృతి, వారసత్వాలకు స్థానిక భాషలే నిజమైన గుర్తింపునిస్తాయని, విదేశీ భాషల స్థానాన్ని అవి భర్తీ చేయాలని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా అన్నారు.…
ప్రముఖ సోషల్ మీడియా మెసేజింగ్ యాప్ టెలిగ్రామ్ ఫౌండర్, సీఈవో పావెల్ డ్యూరోవ్ తన భారీ సంపదకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకున్నారు. తన వీర్యదానం ద్వారా…
శుభాంశు శుక్లా అంతరిక్ష యాత్ర మళ్లీ వాయిదా పడింది. భారత వ్యోమగామి శుభాంశు శుక్లా అంతరిక్ష యాత్ర మరోసారి వాయిదా పడింది. ఈ నెల 22న ఈ…
ఇరాన్ -ఇజ్రాయెల్ దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో భారత ప్రభుత్వం అక్కడ చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి తిరిగి తీసుకొచ్చింది. దీని కోసం ‘ఆపరేషన్ సింధు’…
భారత్-కెనడాల మధ్య సంబంధాలకు ఎంతో ప్రాముఖ్యత ఉందని ప్రజాస్వామ్య విలువలను పటిష్టం చేసేందుకు రెండు దేశాలు కలిసి పనిచేస్తాయని ప్రధాని నరేంద్ర మోడీ పేర్కొన్నారు. కెనడాలోని ఆల్బెర్టాలో…
భారత ప్రధాని నరేంద్రమోడీ మూడు దేశాల పర్యటన కోసం నేడు బయలుదేరి వెళ్లారు. కెనడా, క్రొయేషియా, సైప్రస్ దేశాల్లో ఆయన పర్యటించనున్నారు. కెనడాలో మూడు రోజులపాటు జరిగే…
అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా విమాన ప్రమాద ఘటనకు సంబంధించి పలు అంశాలను పరిగణనలోకి తీసుకుని విస్తృత విచారణ చేపట్టడానికి కేంద్ర హోం శాఖ కార్యదర్శి గోవింద్ మోహన్…