జమ్మూ కాశ్మీర్ లో తాజాగా జరిగిన ఎన్ కౌంటర్ లో భారత భద్రతా దళాలు ముగ్గురు తీవ్రవాదులను మట్టుబెట్టిన సంగతి తెలిసిందే. దీనిపై ఈరోజు అమిత్ షా…
Browsing: జాతీయం & అంతర్జాతీయం
డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ (డీఆర్డీఓ) అభివృద్ధి చేసిన ప్రళయ్ మిస్సైల్ ని విజయవంతంగా పరీక్షించారు. ఒడిశాలోని అబ్దుల్ కలాం ద్వీపంలో 28, 29 తేదీల్లో…
భారత సైన్యం పహాల్గాం ఉగ్రవాదదాడి కీలక సూత్రధారి సులేమాన్ షా అలియాస్ హాషీమ్ మూసా పనిని మూడు గంటల్లో ముగించింది. కమాండోలు అతడి జాడను పసిగట్టి మెరుపు…
ప్రధాని నరేంద్ర మోడీ తమిళనాడు పర్యటనలో భాగంగా దక్షిణ భారతదేశంలో అతి పెద్ద శివాలయాల్లో ఒకటైన గంగైకొండ చోళపురం ఆలయాన్ని సందర్శించుకున్నారు. మాల్దీవుల పర్యటన పూర్తి చేసుకున్న…
భారత ప్రధాని నరేంద్ర మోడీ బ్రిటన్ లో పర్యటిస్తున్నారు. బ్రిటన్ తో కీలక వాణిజ్య ఒప్పందం తరువాత ప్రధాని మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బ్రిటన్ ప్రధాని…
హిందువులకు తీర్థయాత్రలలో అమర్నాథ్ యాత్ర అత్యంత విశిష్టమైనది. హిమాలయ శ్రేణుల్లో కొలువుదీరిన మంచులింగాన్ని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివెళతారు. ఈ నెల 2న ప్రారంభమైన ఈ యాత్ర…
అమెరికాలోని అలాస్కా తీరంలో తాజాగా 7.3 తీవ్రతతో భూకంపం చోటు చేసుకుంది. దీంతో అమెరికా జియోలాజికల్ సర్వే సునామీ హెచ్చరికలు జారీ చేసింది. అక్కడి కాలమానం ప్రకారం…
ప్రపంచ దేశాలపై మరోసారి రెసిప్రోకల్ టారిఫ్ లతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి సంచలన నిర్ణయం తీసుకున్నారు. 150కిపైగా దేశాలపై 10 లేదా 15 శాతం…
ఎప్పటికప్పుడు సాంకేతికతను అందిపుచ్చుకుని ఆయుధ సంపత్తిని భారత్ పెంపొందించుకుని దూసుకెళ్తోంది. తాజాగా దేశీయంగా అభివృద్ధి చేసిన ఆకాశ్ ప్రైమ్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ సిస్టమ్ ను…
కేంద్ర మంత్రి వర్గం పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపింది. ‘పీఎం ధన్ ధాన్య కృషి యోజన’ పథకానికి ఆమోదం తెలిపినట్లు కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్…